Home Search
దావూద్ ఇబ్రహీం - search results
If you're not happy with the results, please do another search
దావూద్ ఇబ్రహీం బంగ్లాలో సనాతన ధర్మ పాఠశాల
పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు చెందిన రెండెకరాల భూమి శుక్రవారం వేలంలో రూ.2 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తిని వేలంలో కొనుగోలు...
దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? ఛోటా షకీల్ ఏమన్నాడంటే…
పేరుమోసిన డాన్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడా? ఇప్పుడిది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్, ఆ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కు పారిపోయాడు. అప్పటినుంచీ...
కరాచీలో కుటుంబంతో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం
ముంబయి: భారత్ విడిచి పారిపోయిన డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ మహిళను ద్వితియ వివాహం చేసుకున్నాడు. దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు దావూద్ మేనల్లుడు అలీషా తెలిపాడు. మొదటి...
దావూద్ ఇబ్రహీం పై ఎన్ఐఎ నిఘా.. అనుచరుల ఇళ్లల్లో సోదాలు
ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం , అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ ముమ్మరం చేసింది. ముంబై లోని అతడి అనుచరుల ఇళ్లపై దాడులు...
దావూద్ సొంత ఊరిలో ఆస్తుల వేలం
ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తులకు వేలం పాట జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ వేలం ఆరంభ ధర రూ 15,440. కాగా వేలంలో రూ 2 కోట్లకు...
దావూద్ సొంత ఊరు ఆస్తుల వేలం
మొత్తం మీద రూ 2 కోట్లు పలికిన ధర
ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తులకు వేలం పాట జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ వేలం ఆరంభ ధర...
దావూద్ ఆస్తుల వేలం..
ముంబై : అజ్ఞాతంలో ఉన్న దావూద్ ఇబ్రహీం ఆస్తులు శుక్రవారం వేలానికి రానున్నాయి. మొత్తం నాలుగు దావూద్ ఆస్తులకు ఆరంభ బిడ్ రూ 19 లక్షలుగా అధికారులు ఖరారు చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి...
దావూద్ పై విష ప్రయోగం…. ఆస్పత్రిలో చికిత్స….
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రదారి దావూద్ ఇబ్రహీం తీవ్రం అనారోగ్యంలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. దావూద్పై విష ప్రయోగం జరగడంతో భారీ భద్రత నడుమ కరాచీలో ఓ...
దావూద్ గ్యాంగ్ పేరిట మోడీ, యోగికి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
ముంబై: ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను హత్య చేస్తానని ఫోన్ ద్వారా బెదిరించిన వ్యక్తిని పోలీస్లు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఈ బెదిరింపు...
పాక్లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు.. ఉగ్రవాది దావూద్ మాలిక్ హతం
ఇస్లామాబాద్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్కు అత్యంత సన్నిహితుడు, లష్కర్ ఏ జబ్బార్ వ్యవస్థాపకుడు దావూద్ మాలిక్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ లోని ఉత్తర...
మరాఠా మాజీ మంత్రికి ఊరట.. బెయిల్ పొడిగించిన సుప్రీం
ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను మరో ఆరు నెలలు...
‘ధారవి’ పునరాభివృద్ధి యత్నం ముంబైకి మంచిది కాదు: ఉద్ధవ్ థాక్రే విమర్శ
నాగ్పూర్ : ధారవి మురికి వాడను తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ముంబైకి లేదా మహారాష్ట్రకు మంచిది కాదని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాక్రే సోమవారం విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా...
విచారణ ప్రక్రియ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ లోనే
న్యూఢిల్లీ : కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియల మొత్తం వేగవంతం చేయడానికి డిజిటలీకరించడానికే కేంద్రం ప్రాధాన్యం కల్పించింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, అభియోగపత్రం, తీర్పు, ఇలా అన్నింటినీ ఇక డిజిటలీకరించడం వాటిలోని ఓ...
రెజ్లర్ల నిరసన: చిక్కుల్లో బిజెపి
భారత దేశానికి అంతర్జాతీయ వేదికపై పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తున్న రెజర్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని దేశ రాజధానిలో వీధి పోరాటం చేయాల్సి రావడం దేశ ప్రజలందరికీ సిగ్గుచేటైన విషయం. ఎంతో...
బిజెపి మల్లుడిపై కీచక కేసులు
సుప్రీంకోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద అమిత్...
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ.10కోట్లు డిమాండ్
ముంబై: మహారాష్ట్రలోని నాగపూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయ ల్యాండ్లైన్ నెంబర్కు అజ్ఞాత వ్యక్తి...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
’డి-కంపెనీ’కి చెందిన ఇద్దరు సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేసింది !
ముంబయి: దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో ముంబైకి చెందిన ఇద్దరు సభ్యులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఇద్దరిని ఆరిఫ్ అబూబకర్ షేక్, షబ్బీర్ అబూబకర్ షేక్గా గుర్తించారు. ఫిబ్రవరిలో ఎన్ఐఏ...
మహారాష్ర మంత్రి నవాబ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ముంబై : మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) నిబంధనల ప్రకారం ఎనిమిది ఆస్తులను...
మంత్రి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు
ముంబై : మహారాష్ట్ర మంత్రి , ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు...