Home Search
నరేంద్ర మోడీ సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ
రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ
చిలకలూరిపేట: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో...
మూడోసారి మళ్లీ మాదే అధికారం:ప్రధాని మోడీ
సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం...
మోడీ సర్కార్పై ఖర్గే మండిపాటు
కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డి ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ...
ఎస్బిఐ ద్వారా మోడీ సర్కార్ కొత్త నాటకం: ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి మరి కొంత వ్యవధి కావాలంటూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. తన అక్రమ లావాదేవీలను...
కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్
బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి
ధర్మపురి ప్రచారంలో మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే
మన తెలంగాణ/ధర్మపురి : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్...
తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం: మోడీ
బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. బీఆర్ఎస్ సర్కార్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని...కేసీఆర్ హయాంలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(నవంబర్ 25) కామారెడ్డిలో...
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటే: మోడీ
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొని... నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో...
డియర్ మోడీ సర్కార్..ఏమిటీ పని?: ఫోన్ల హ్యాకింగ్పై విపక్ష ఎంపీలు
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని యాపిల్ కంపెనీ తమకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు నలుగురు ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రకటిస్తూ తమ ఎక్స్(పూర్వ ట్విట్టర్) హ్యాండిల్స్పై...
సహకార సొసైటీల అభివృద్ధికి సర్కార్ చేయూత
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన సహకార సంఘాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆ సంఘాలలో సభ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇతోదికంగా కృషి చేస్తున్నదని పలువురు...
రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో...
తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్: పార్లమెంట్లో తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన పిఎం మోడీ తెలంగాణకు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం “మహదేవ్ ”కు అంకితం : ప్రధాని మోడీ
లక్నో: ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని...
బిజెపి పోరుతోనైనా సర్కార్ నిద్రలేవాలి : తరుణ్చుగ్
హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యలపై బిజెపి చేస్తున్న పోరాటంతో అయినా బిఆర్ఎస్ సర్కార్ నిద్ర లేవాలని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం బిజెపి...
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్
హైదరాబాద్: అమెరికాలో నివసించే భారతీయులంతా మళ్లీ నరేంద్రమోడీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,...
మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !
సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...
మోడీ పాలనలో రూపాయి పతనం
ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మన వైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు...
మోడీ మౌనవ్రతాన్ని భగ్నం చేశాం
మణిపూర్, హర్యానాల్లో హింసను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో వాడీవేడి చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాలు మణిపూర్, హ ర్యానాలలో హింసను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయిందని...
అమెరికన్ల మీద మోడీ మౌనం?
ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీ గడ్డమీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మన దేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా అందరం ఒకటై ఖండించాలి. రాహుల్ గాంధీ...