Home Search
నష్టపరిహారం - search results
If you're not happy with the results, please do another search
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
సిరికొండ : దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వాల్గోట్ లో జూపల్లి కృష్ణారావు గురువారం పర్యటిస్తున్నారు....
తుపాను బాధితులకు నష్టపరిహారం
చెన్నై: ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ.6,000 నగదు సహాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. ఇదే కాకుండా పంటలు దెబ్బతిన్న రైతులకు...
కొవిడ్ బాధిత కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం : ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారితో చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్కు చెందిన కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం నాలుగు వారాల్లో అందజేయాలని ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. కానిస్టేబుల్ అమిత్కుమార్ కొవిడ్తో...
వరద బాధితులకు నష్టపరిహారం
హైదరాబాద్ : భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి స్పందించక పోవడం చాలా దుర్మార్గమని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్కు రాజకీయ...
గేదెల మృతికి నష్టపరిహారం కోరుతూ గ్రామస్తుల రాస్తారోకో
మంథని: మండలంలోని రచ్చపల్లి గ్రామానికి చెందిన సింగనవేని లింగేష్ అనే రైతుకు చెందిన ఆరు గేదెలు మంథని మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల ముందు ఇసుక లారీ ఢీకొట్టగా అందులో నాలుగు...
పేద ప్రజల ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం అందించాలి
భూపాలపల్లి కలెక్టరేట్: గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామ పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం ఇచ్చి స్థలం ఇవ్వాలని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు...
రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి
కల్వకుర్తి : అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ. పది వేల పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్...
భారత్కు చెల్లించాల్సిన నష్టపరిహారం ఎక్కువే
న్యూఢిల్లీ : 90 శాతం మేర అత్యధికంగా కర్బన ఉద్గారాలను వెలువరించడంలో బాధ్యులైన ధనిక దేశాలు భారత్ వంటి తక్కువ ఉద్గారాల దేశాలకు 170 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించవలసి ఉందని...
నష్టపరిహారం అందేలా కృషి చేస్తా: ఎంఎల్ సి కసిరెడ్డి
చారకొండ : మండల పరిధిలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన రైతులకు నెల రోజుల్లోగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు . మాజీమంత్రి...
పంట నష్టపరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు…
జనగామ: గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మామిడి తదితర పంటలు నష్టపోయాయని, ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ బుధవారం జనగామ మండలం అడవి...
నష్టపరిహారం ఇవ్వకుంటే పోరు తప్పదు:రేవంత్ రెడ్డి
రాజంపేట్ : అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి...
రైతులకు పంట నష్టపరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా
మన తెలంగాణ/దామెర: రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గత ఏడాది జనవరిలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులకు అందచేశారు....
మోర్బీ బ్రిడ్జ్ బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం : గుజరాత్ హైకోర్టు ఆదేశం
అహ్మదాబాద్ : గుజరాత్లో గత ఏడాది మోర్బీ బ్రిడ్జి కూలిన సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వంతున నాలుగు...
నష్టపరిహారం చెల్లించాకే ఫ్లాట్ల పంపిణీ చేపట్టాలి
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం(బస్వాపురం ప్రాజెక్టు) భూనిర్వాసితుల కోసం భువనగిరి మున్సిపల్ పరిధిలోని హుస్నాబాద్ శివారులో ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ ప్లాట్ల కేటాయింపు కార్యాక్రమానికి ముంపు భాదితులైన...
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం..
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా రూ.50వేలు చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎస్డిఆర్ఎఫ్) కరోనా బాధిత వారసులకు 50వేల పరిహారం చెల్లించేందుకు ఆమోదించినట్లు కేంద్రం లోక్సభకు...
కొవిడ్ బాధితులకు నష్టపరిహారం అందాలి: రాహుల్ గాంధీ
గుండ్లుపేట్(కర్నాటక): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్ బాధిత కుటుంబ సభ్యులతో గడిపి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. ‘‘మీరెందుకు వారికి...
విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ. కోటి నష్టపరిహారం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా పోలీసులు ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. పోలీస్...
కొవిడ్ నష్టపరిహారం కోసం నకిలీ డెత్సర్టిఫెకెట్లు … ‘సుప్రీం’ ఆందోళన
న్యూఢిల్లీ : కొవిడ్ వల్ల మరణించిన కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారం కోసం నకిలీ దరఖాస్తులు రావడం వల్ల సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ వల్ల అనాధలుగా మారిన చిన్నారుల...
మృతి చెందిన కార్మికునికి రూ. 6 లక్షల నష్టపరిహారం అందజేత….
మనతెలంగాణ/మాదాపూర్: బ్రతుకుదెరువు నిమిత్తం పోట్టచేత పట్టుకొని నగరంకు వలస వచ్చి మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ప్లాట్స్ కాలనీ నివాసం ఉంటు కుటుంబాని పోషించుకుంటున్న వ్యక్తి పనిచేస్తున్న చోటనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గోకుల్ప్లాట్స్...
ఇటలీ నుంచి వచ్చే నష్టపరిహారం
మా ఖాతాలో డిపాజిట్ చేయండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ చెల్లించిన నష్టపరిహారాన్ని తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటలీ...