Home Search
నష్టపరిహారం - search results
If you're not happy with the results, please do another search
ఫుట్పాత్ పైనే భార్యాబిడ్డలతో నిరసన కొనసాగింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో మరో ఇంటిని అధికారులు ఇవ్వజూపగా, రాట్హోల్ మైనర్ హస్సన్ తిరస్కరించారు. ఈ విషయాన్ని శనివారం ఆయన పిటిఐకి వెల్లడించారు. కూల్చివేత డ్రైవ్లో హస్సన్ ఖజూరీఖాస్లో తన...
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
రైతు మృతిని హత్య కేసుగా నమోదుకు డిమాండ్
చండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన సాగిస్తున్న రైతు మృతి చెందడంపై సంయుక్త కిసాన్ మోర్చా గురువారం తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. ఈ మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్...
పోరుబాటే…
చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రతిపాదనను రైతులు సోమవారం రాత్రి తిరస్కరించారు. ఎటువంటి స్పష్టత లేని ఈ ప్రతిపాదన, ప్రత్యేకించి ఎంఎస్పిపై తా త్కాలిక ఐదేళ్ల...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
నన్ను సిఎంను చేస్తే మేడిగడ్డను పునరుద్ధరిస్తా
బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోంది, మేడిగడ్డతో
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది : ఎంఎల్ఎ హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన...
వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?
మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు...
పరువునష్టం కేసులో ట్రంప్కు భారీ జరిమానా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్ లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక...
ధోనిపై పరువు నష్టం కేసు
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ తనను 15 కోట్ల రూపాయల మేర మోసగించిందంటూ ధోనీ ఇటీవల కేసు...
బాలికను రేప్ చేసిన వ్యక్తికి 60 ఏళ్ల జైలు శిక్ష
పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తికి నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నల్గొండ శివార్లలో ఉంటున్న...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
రైతు కడుపు మండితే, సెటైర్లు ఇదిగో ఇలాగే ఉంటాయి…
నష్టపోయిన పంటకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును చూసి, ఓ రైతుకు వళ్లు మండింది. సెటైర్ల మీద సెటైర్లు వేసి, ప్రభుత్వ పెద్దలు మొహం ఎత్తుకోకుండా చేశాడతను.
మహారాష్ట్రలోని యావత్మల్ సమీపంలో శివానీ గ్రామానికి...
తార్నాక విజయ డైరీలో ఉద్యోగి మృతి
హైదరాబాద్: తార్నాక లోని విజయ డైరీలో బీహార్ కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి గురువారం రాత్రి మృతి చెందాడు. మనోజ్ అనే ఉద్యోగి దోమల బెడద భరించలేక బొగ్గుతో పొగ వేసుకున్నాడు. బొగ్గుతో...
కన్నీరు మిగిల్చిన మిచౌంగ్
మనతెలంగాణ/భద్రాద్రికొత్తగూడెం/బోనకల్/చింతలపాలెం/ ములకలపల్లి: అకస్మాత్తుగా ముంచుకువచ్చిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వ ర్షం కారణంగా వాగులు,...
ఎయిర్ ఇండియాపై రూ.10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ మరోసారి ఎయిర్ ఇండియాపై చర్యలు చేపట్టింది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ విఫలమైనందుకు గాను ఎయిర్...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
‘రూ. 850 కోట్ల కుంభకోణం’.. చీఫ్ సెక్రటరీ, డివిజినల్ కమిషనర్ తొలగింపు
న్యూఢిల్లీ: రూ.850 కోట్ల విలువైన ఓ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, డివిజినల్ కమిషనర్ అశ్వినీ కుమార్లను తక్షణమే పదవులనుంచి తొలగించాలని ఢిల్లీ విజిలెన్స్ మంత్రి ఆతిషి...
మంగళ హారతులు పట్టి కృష్ణాను అప్పగించిన్రు
పచ్చబడ్డ తెలంగాణను కరగనాకడమే లక్ష్యంగా విపక్షాల కుతంత్రాలు
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో/గద్వాల/మఖ్తల్/నారాయణపేట: రాయలసీమ నేతలకు మంగళ హారతులు పట్టి కృష్ణా జలాలను వారికి అప్పగించిన హీన చరిత్ర కాం గ్రెస్ నేతలదని బిఆర్ఎస్ అధినేత,...
సింగూరు ల్యాండ్ కేసులో టాటా మోటార్స్కు రూ.766 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ : సింగూర్లో ఉత్పత్తి కేంద్రం వల్ల జరిగిన నష్టాల కేసులో టాటా మోటార్స్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పశ్చిమబెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(డబ్లుబిఐడిసి) వారు టాటా మోటార్స్కు సుమారు రూ.766 కోట్లు...
ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు
గాంధీలకే గ్యారెంటీ లేదు... ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ?
రైతుబంధు మాత్రమే ఆపాలా... అన్ని పథకాలు ఆపేయాలా ?
ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా...