Home Search
నష్టపరిహారం - search results
If you're not happy with the results, please do another search
మంగళ హారతులు పట్టి కృష్ణాను అప్పగించిన్రు
పచ్చబడ్డ తెలంగాణను కరగనాకడమే లక్ష్యంగా విపక్షాల కుతంత్రాలు
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో/గద్వాల/మఖ్తల్/నారాయణపేట: రాయలసీమ నేతలకు మంగళ హారతులు పట్టి కృష్ణా జలాలను వారికి అప్పగించిన హీన చరిత్ర కాం గ్రెస్ నేతలదని బిఆర్ఎస్ అధినేత,...
సింగూరు ల్యాండ్ కేసులో టాటా మోటార్స్కు రూ.766 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ : సింగూర్లో ఉత్పత్తి కేంద్రం వల్ల జరిగిన నష్టాల కేసులో టాటా మోటార్స్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పశ్చిమబెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(డబ్లుబిఐడిసి) వారు టాటా మోటార్స్కు సుమారు రూ.766 కోట్లు...
ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు
గాంధీలకే గ్యారెంటీ లేదు... ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ?
రైతుబంధు మాత్రమే ఆపాలా... అన్ని పథకాలు ఆపేయాలా ?
ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా...
బిపిసిఎల్కు రూ.2 కోట్లు, ఐఓసీకి రూ.1 కోటి ఫైన్
న్యూఢిల్లీ : తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)కు ’కేంద్ర కాలుష్య...
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పంటనష్టం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
ఖానాపురం/నల్లబెల్లి: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించిన ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఖానాపురం...
మూడో రోజూ కొనసాగిన పంజాబ్ రైతుల రైల్ రోకో ఉద్యమం
చండీగఢ్ : తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు చేపట్టిన రైల్రోకో ఉద్యమం మూడోరోజు శనివారం కూడా కొనసాగింది. దీనివల్ల అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా చాలా...
తెలంగాణలో తప్ప.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయి..
యాదాద్రి భువనగిరి: ఉద్యోగులకు జీతాలు కొన్ని జిల్లాల్లో ఇంకా పడలేదని.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు....
కౌలు రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : గుంట జాగ లేకపోయినా వ్యవసాయం పై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని టిపిసిసి అధ్యక్షుడు,...
మరిచిపోలేని గాయాలు ఎన్నో : ఈటల
మనతెలంగాణ/ హైదరాబాద్ : మిర్చి పంటకు మద్దతు కావాలని రైతులు అడిగితే ఇదే ఖమ్మం జిల్లాలో సంకెళ్లు వేయించి.. మరచిపోని గాయాలు ఎన్నో చేశారని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల...
వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు ఆగం
రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయం
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు ఆగమవుతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ...
రైతన్నలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్
రూ. 2.6 కోట్ల నష్టపరిహారం చెక్కులను రైతులకు అందించిన ఎమ్మెల్యే చల్లా
సంగెం: అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి నష్టపరిహారం అందించి ఆదుకున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
రాష్ట్రంలోనే మొదటిసారి ఇన్పుట్ సబ్సిడీ
రూ. 2.7 కోట్ల విలువైన చెక్కులను అందించిన ఎమ్మెల్యే పెద్ది
చెన్నారావుపేట: రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా ఇన్పుడ్ సబ్సిడీ ద్వారా నష్టపోయిన రైతులకు చెక్కుల ద్వారా ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని...
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో రూ. 75 కోట్లతో పైలట్ ప్రాజెక్టు
50 శాతం సబ్సిడీతో రూ. 37.50 కోట్ల నిధుల విడుదల
వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ
హాజరైన ఎమ్మెల్యే పెద్ది, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ ప్రావీణ్య
నర్సంపేట:...
వాకపల్లి న్యాయానికి సమాధి
2007 ఆగస్టు 20న ఉదయం 6 గం॥లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్కు చెందిన 21 మంది పోలీసులు నక్సలైట్ల కోసం కూంబింగ్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా జిమాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామంపై...
జిడికె 11వ గనిలో ప్రమాదం
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని జిడికె 11వ గనిలో బుల్లెట్ షిఫ్ట్లో ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి బుల్లెట్ షిఫ్ట్లో గనిలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న...
అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరు
వరంగల్లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయం
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరని పోలీసులపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో...
రూ.10 వేలు పంట నష్ట పరిహారం: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వంలో అధిక వర్షాలు వస్తే ఎప్పుడో ఎకరానికి 2 వేల రూపాయలు సాయం అనేది ఇస్తే అవి వస్తాయో రావో తెలియని పరిస్థితిల్లో రైతులు వుండేవాళ్ళు అని వైద్యారోగ్య, ఆర్థిక...
ప్రధాని మోడీ సర్కారుపై సమరశంఖం
దేశ వ్యాప్తంగా పోరాటాలకు పిలుపు
నవంబర్ 26న హైదరాబాద్ కేంద్రంగా మహాధర్నా
సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర సదస్సు
హైదరాబాద్ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై జాతీయ కిసాన్మోర్చా సమరశంఖం పూరించింది. మోడీ...
చట్టసభల మీద బిఆర్ఎస్కు విశ్వాసం సన్నగిల్లింది:ఈటల
హైదరాబాద్ : చట్ట సభలపై ముఖ్యమంత్రికి నమ్మకం సన్నగిల్లిందని బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో...
వరదపై వాగ్యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....