Monday, April 29, 2024

ఎయిర్ ఇండియాపై రూ.10 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ మరోసారి ఎయిర్ ఇండియాపై చర్యలు చేపట్టింది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ విఫలమైనందుకు గాను ఎయిర్ ఇండియాపై డిజిసిఎ రూ.10 లక్షల జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News