Home Search
పంజాబ్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ ప్రభుత్వం యూటర్న్… వివిఐపిలకు మళ్లీ భద్రత
చండీగఢ్ : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యోదంతం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. 424 మందికి పైగా వీవీఐపీలకు భద్రత పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటు...
పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు
చండీగఢ్ : మాజీ మంత్రులు, మాజీ ఎమ్ఎల్ఎలకు భద్రతను రద్దు చేసిన పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీసు,...
11మంది రైతుల వారసులకు ఉద్యోగాలిచ్చిన పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆందోళన సమయంలో మృతిచెందిన 11మంది రైతుల వారసులకు పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్చన్నీ, వ్యవసాయమంత్రి రణదీప్సింగ్లు వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. శనివారం దీనిపై ఆ...
కేంద్ర వ్యవసాయ చట్టాలను పంజాబ్ ప్రభుత్వం మార్చలేదు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రాష్ట్రప్రభుత్వం మార్చలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాల ద్వారా రైతులకు కనీస మద్దతు...
పంజాబ్లో బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు
మాజీ సిఎం అమరీందర్ జోస్యం
చండీగఢ్: బిజెపి, అకాలీ చీలిక వర్గంతోకలసి తన పార్టీ పంజాబ్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం జోస్యం చెప్పారు. హర్యానా...
రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది
సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా మర్యం నవాజ్
లాహోర్ : నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా శుక్రవారం పదవిని చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8న పాక్ లోని మొత్తం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు...
రైతులను ఎందుకు శత్రువులుగా చేస్తున్నారు?: పంజాబ్పై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్...
పంజాబ్లో 56 శాతం, హర్యానాలో 40 శాతం తగ్గిన వ్యర్ధాల దహనాలు
న్యూఢిల్లీ : వ్యవసాయ వ్యర్ధాల దహనం సంఘటనలు గత ఏడాదితో పోల్చుకుంటే సెప్టెంబర్ 15 నుంచి పంజాబ్లో 56 శాతం, హర్యానాలో 40 శాతం వరకు తగ్గాయని డేటా చెబుతోంది. సెప్టెంబర్ 15...
పంజాబ్ సర్కార్తో గవర్నర్ మళ్లీ ఢీ
చండీగఢ్: పంజాబ్లోని ఆప్ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. అక్టోబర్ 20, 21 తేదీలలో రెండు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న పంజాబ్ ప్రభుత్వ...
కెనడా ఖలిస్థానీ ఉగ్రవాదులకు “పదాతి సైన్యం ”గా పంజాబ్ సిక్కు యువత
50 ఏళ్లుగా కెనడా ఖలిస్థానీల బరితెగింపు
ప్రేక్షక పాత్ర వహిస్తున్న కెనడా ప్రభుత్వం
న్యూఢిల్లీ : కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు...
పంజాబ్ గవర్నర్ బరితెగింపు!
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మతితప్పిన గవర్నర్ల జాబితాలో పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ది ఒకింత శ్రుతిమించిన వైఖరి ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను తూలనాడి, బెదిరింపులకు హెచ్చరికలకు గురిచేసి తమ అజ్ఞానాన్ని చాటు కోవడంలో మిగతా...
కర్నాటక స్కీంకు పంజాబ్ బియ్యం?
న్యూఢిల్లీ : ఎఫ్సిఐ ద్వారా రాష్ట్రాలకు బియ్యం సరఫరాల నిలిపివేతకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్, ఆప్ మధ్య సఖ్యతకు దారితీస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం జులై 1 నుంచి ఎన్నికల...
జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత వద్దన్న పంజాబ్ సిఎం
చండీగఢ్ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు పంజాబ్ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు...
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది: ఆప్, టిఎంసి
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ‘నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్....
పంజాబ్ ఉద్యోగులకు గుడ్న్యూస్..
పంజాబ్ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గం. వరకే కార్యాలయాలు
రెండున్నర నెలల వరకు ఒంటిపూట కార్యాలయాలు
చండీగఢ్: వేసవిలో ఒంటిపూట బడులు మాదిరిగానే పంజాబ్ ప్రభుత్వం వేసవి, విద్యుత్ డిమాండ్ను...
పంజాబ్ మాజీ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95)మంగళవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న బాదల్ వారం రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని...
పంజాబ్లో రైతుల రైల్ రోకో..
ఛండీగఢ్: రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకన్న భూమికి మెరుగైన పరిహారంతోపాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్లో రైతులు పోరుబాట పట్టారు. గురుదాస్పూర్ జిల్లా బటాలాలో కిసాన్...
పంజాబ్లోని తర్న్ తరన్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ రద్దు
అమృత్సర్: పంజాబ్ అమృత్సర్లోని మోగా, సంగ్రూర్, అజ్నాలా సబ్డివిజన్, మోహాలిలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను పంజాబ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కాగా గురువారం తర్న్ తరన్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను...
గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడంతో పాలనకు అడ్డంకులు ఏర్పడే...