Home Search
పాకిస్థాన్ సరిహద్దు - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ తీరంలో రూ. 600 కోట్ల డ్రగ్స్తో పాకిస్థాన్ బోటు పట్టివేత
గాంధీనగర్: గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ. 600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్ తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఇండియన్...
పాకిస్థాన్లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి
కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి...
పాకిస్థాన్లో జంట పేలుళ్లలో 26 మంది మృతి
ఇస్లామాబాద్: ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్లో జంట పేలుళ్లు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయని...
సరిహద్దు గాంధీ
ఫ్రాంటియర్ గాంధీ లేదా అబ్దుల్ గఫార్ ఖాన్, పష్తూన్ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత స్వరం వినిపించిన స్వాతంత్య్ర కార్యకర్త. బాద్షాఖాన్ లేదా సిమంత్ గాంధీ అని...
పాకిస్థాన్ ఆర్మీబేస్పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్...
చైనా, పాక్ సరిహద్దుల్లో ఎస్-400 మోహరింపు
ఇప్పటికే మూడు రెజిమెంట్ల మోహరింపు పూర్తి
మరో రెండు రెజిమెంట్ల డెలివరీ కోసం రష్యాతో చర్చలకు భారత్ సిద్ధం
న్యూఢిల్లీ: భారత వాయుసేన మూడు ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాక్ సరిహద్దుల్లో...
జీ20 వేళ సరిహద్దుల్లో వాయుసేన యుద్ధ విన్యాసాలు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ దళాలు భారీగా యుద్ధ విన్యాసాలను సోమవారం నుంచి మొదలు పెట్టాయి. వీటిలో వాయుసేనకు చెందిన...
సరిహద్దు గ్రామాల్లో వరద ముప్పు…
న్యూఢిల్లీ : ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్ నదికి వరదలు వచ్చి పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలో వందల గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. ఈ ప్రభావం ఆ జిల్లాలో ఉన్న...
పాక్, చైనాకు కౌంటర్..సరిహద్దులకు మిగ్ 29
శ్రీనగర్ : పాకిస్థాన్ , చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్బేస్ వద్ద అధునాతన మిగ్ 29...
పాకిస్థాన్లో భారీ భూకంపం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్డార్ స్కేలుపై 6.0 తీవ్రత చూపించిన ఈ భూకంపం...
వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి: భద్రతా బలగానికి చెందిన 19 మందికి గాయాలు
పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్ గిరిజన జిల్లాలో శనివారం మోటారు సైకిల్పై పేలుడు పదార్థాన్ని కట్టుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. దాంతో పాకిస్థాన్ భద్రతా బలగాలకు చెందిన...
పంజాబ్ సరిహద్దుల్లో రెండు పాక్డ్రోన్ల కూల్చివేత
అమృత్సర్ :పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దులో అమృత్సర్ జిల్లా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాకిస్థాన్కు చెందిన రెండు డ్రోన్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ఇవి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి....
ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్జిత్ పంజ్వార్ పాకిస్థాన్లో కాల్చివేత
భారతదేశపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పంజ్వార్, సరిహద్దు ఆయుధాల స్మగ్లింగ్ మరియు హెరాయిన్ ట్రాఫికింగ్ ద్వారా ఆర్థికంగా సంపాదించడం ద్వారా ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ ని(కెసిఎఫ్) సజీవంగా ఉంచాడు.
లాహోర్:...
BSF: గుజరాత్ సరిహద్దులో పాకిస్థానీ అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్లోని బనస్కాంత జిల్లా వెంబడి సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ జాతీయుడిని సరిహద్దు భద్రతా దళం పట్టుకున్నట్లు బుధవారం బీఎస్ఎఫ్ తెలిపింది. మంగళవారం ఒక పాకిస్తానీ జాతీయుడు అంతర్జాతీయ...
భారత్లోకి వచ్చిన పాకిస్థాన్ అమ్మాయి అరెస్టు!
బెంగళూరు: తన బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకోడానికి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన 19 ఏళ్ల పాకిస్థాన్ అమ్మాయిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. తన ఐడెంటిటీని ఫోర్జ్ చేసుకుని ఆమె బెంగళూరులో నివాసముంటుండగా పోలీసులు...
భారత్పాక్ సరిహద్దులో డ్రోన్ కూల్చివేత … ఇద్దరు అరెస్టు
చండీగఢ్ : పంజాబ్ లోని అమృత్సర్ జిల్లా భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్ను కూల్చి వేశాయి. బీఎస్ఎఫ్ దళాలు, అమృత్సర్ పోలీసులతో కూడిన జాయింట్...
పంజాబ్లో పాకిస్థాన్ డ్రోన్ స్వాధీనం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించిన డ్రోన్ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. మానవరహిత ఈ డ్రోన్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు భారత భూభాగంలోని...
రాజస్థాన్ సరిహద్దులో బిఎస్ఎఫ్ బలగాలు, పాక్ రేంజర్ల కాల్పులు
న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా బలగం(బిఎస్ఎఫ్) ట్రూప్లు, పాకిస్థాన్ రేంజర్లు ఒకరిపై మరొకరు శుక్రవారం బాగా చీకటి పడ్డాక కాల్పులు జరుపుకున్నారు. రాజస్థాన్లోని ఇండియా, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అనుప్గఢ్ సెక్టార్లో ఈ...
పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ స్టేషన్పై రాకెట్ లాంఛరతో దాడి
చండీగఢ్ : పంజాబ్ లోని భారత్పాక్ సరిహద్దు జిల్లా తరన్తరన్ లోని ఓ పోలీస్ స్టేషన్పై శుక్రవారం అర్థరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాకెట్ లాంచర్ సాయంతో గ్రనేడ్తో దాడి...
చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ టాప్!
ఇస్లామాబాద్: చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ అగ్రగామిగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ‘బీజింగ్స్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ స్వే’ పేరిట ఆ అధ్యయనం చైనా విస్తరణను అధ్యయనం చేసింది. చైనా ఇండెక్స్...