Home Search
ప్రభుత్వ ఐటీఐ - search results
If you're not happy with the results, please do another search
ఐటీఐ మల్లేపల్లి ప్రాంగణంలో కొత్తగా సనత్నగర్ సర్కార్ ఐటీఐ
నాంపల్లి : ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోకి కొత్తగా వచ్చి సర్కార్ సనత్నగర్ ఐటీఐ వచ్చి చేరింది. ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన సుమారు ఎకర విస్తీర్ణం స్థలంలో కోటి రూపాయల ఖర్చుతో ఆధునిక...
మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ ఐటిఐ తరలించకుండా చూడాలని కోరుతూ 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు లేఖ రాసిన నేపథ్యంలో ఐటిఐ కళాశాల తరలింపుపై బుధవారం నాడు...
ఐటీఐలలో ప్రవేశాలకు ఆహ్వానం
చాంద్రాయణగుట్ట: ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లలోకి ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఓల్డు సిటీ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి. రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్లలో శిక్షణ పొందేందుకు...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
మాది అగ్రికల్చర్
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే...
కాలం చెల్లిన కోర్సులకు మంగళం… ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...
ఉన్నత ప్రమాణాలతో ఐటిఐలు
టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో
సిఎం రేవంత్ రెడ్డి సమావేశం
రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో
స్కిల్ డెవలప్మెంట్కు టాటా అంగీకారం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంతో పోటీపడేవిధంగా...
నేడు మహబూబ్నగర్లో మంత్రి కెటిఆర్ పర్యటన
హైదరాబాద్: మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు.
ఉదయం 9 గంటలకు బూత్పూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారం, పార్కులను ప్రారంభిస్తారు. 9.30 గంటలకు మూసాపేట మండలం...
ఈ నెల 12న జాబ్ మేళా
పెద్దపల్లి: ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు తెలపారు. హైదరాబాద్లోని సుస్థిరా ఇన్ఫా ప్రాజెక్టు ప్రైవేటు సంస్థలో...
ప్రజాపాలనకు వంద రోజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
ఢిల్లీ మహిళలకు ప్రతినెలా రూ .1000
ఆప్ బడ్జెట్లో కొత్తగా ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సోమవారం 202425 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన...
బిజెపి నాయకులు విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే బిజెపి నేతలు మోడీని ప్రశ్నించగలుగుతారా?
బిఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి నాయకులు అసలు విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం...
కాంగ్రెస్ మార్క్ మార్పులు
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ
వాహనాల రిజిస్ట్రేషన్లలో టిఎస్ స్థానంలో ఇక నుంచి టిజి
తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నంలో మార్పులు, చేర్పులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు...
ముంగిట్లోకి పాలన
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ మే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందు కు యత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్...
ప్రధాని ’అభయం‘
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రధానితో తాము జరిపిన చర్చల వివరాలను ఢి ల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన...
మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావు నిజమైన కాంగ్రెస్వాది: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావు నిజమైన కాంగ్రెస్వాది ఆయనపై మాజీ మంత్రి హరీష్రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్...
మంచిర్యాల జిల్లా.. బిఆర్ఎస్ ఖిల్లా
(సంతోష్ కుమార్/మంచిర్యాల ప్రతినిధి)
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయమని మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో గల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు ధీమాతో ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల,...
కోడళ్లకు త్వరలో శుభవార్త
జన్నారం: ప్రగతిపథంలో నడిచే రాష్ట్రాన్ని ఎవడి చేతిలో పడితే వారి చేతిలో పెడితే ఆగం అవుతుందని ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి...
దేశమంతా బేరోజ్గార్ మేళా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఏటా రెం డు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మించి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ధ్వ జమెత్తారు. అసలు దేశాన్ని నిరుద్యోగ...
తల్లిని చంపి బిడ్డను తీసారు… తెలంగాణను పగబట్టిన మోడీ
హైదరాబాద్: తెలంగాణ విభజన సరిగా జరగలేదు అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటువల్ల రెండు రాష్ట్రాల్లో...
బిఆర్ఎస్ ఎంపిల ధర్నా
హైదరాబాద్ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎంపిలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్...