Home Search
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
కొత్త శక్తిగా బిజెపి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కొత్త శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ...
నడ్డా, అమిత్ మాల్వీయకు కర్నాటక పోలీసుల సమన్లు
బెంగళూరు: ముస్లింలను, కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకుని బిజెపి కర్నాటక ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్కు సంబంధించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, బిజెపి ఐటి సెల్ చీఫ్...
ఈనెల 25న రాష్ట్రానికి అమిత్షా రాక
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బిజెపి దూకుడు పెంచింది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండటంతో పలువురు బిజెపి అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బిజెపి అధినేత, కేంద్ర హోంమంత్రి అమిత్...
నేడే బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన...
నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,...
ఏపిలో బిజెపితో టిడిపి, జనసేన పొత్తు ఖరారు
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శనివారం రోజు...
యుపిలో కాంగ్రెస్కు షాక్
బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
బిజెపికి ‘బి’ టీమ్ కాదు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ఎన్నటికీ బిజెపికి ‘బి’ టీం కాదని, గతంలో బిజెపితో పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి...
40 మందితో బిజెపి ప్రచారకర్తల జాబితా విడుదల
ప్రధాని మోడీ, అమిత్షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు
తెలంగాణకు చెందిన 19మందికి అవకాశం
ప్రచారానికి రాములమ్మ దూరం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది....
మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు : రాజాసింగ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్టీ సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా లకు ప్రత్యేక ధన్యవాదాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఆదివారం బిజెపి అధిష్టానం ఆయన సస్పెన్షన్ను...
రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో...
రాష్ట్ర వ్యాప్తంగా 40 బహిరంగ సభలు : బిజెపి
హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర...
జెడిఎస్ మనుగడ కోసమే బిజెపితో పొత్తు: దేవెగౌడ
బెంగళూరు: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు తమ పార్టీ నిరయాన్ని జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ సమర్ఙంచుకున్నారు. తమ పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, లౌకికవాద...
తెలంగాణ వీరులకు వందనాలు : అమిత్ షా
కనుల పండువగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం...
నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా సభను నిర్వహిస్తున్నది. అదివారం జరిగే సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్గా ప్రకాష్ జవదేకర్
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ను భారతీయ జనతా...
అసమ్మతులకు బిజెపి హైకమాండ్ బుజ్జగింపులు
ఈటెల, రాజగోపాల్ రెడ్డి హస్తినకు రావాలని ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో జరుగుతున్న గ్రూపు తగదాలు, సీనియర్ల వలసలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీని చక్కదిద్దేందుకు ఇటీవల నెలకొన్న తాజా పరిమాణాలపై అగ్రనేతలు ఆరా...