Home Search
మరణ శిక్ష - search results
If you're not happy with the results, please do another search
మరణ శిక్ష జాబితాలో 561 మంది ఖైదీలు
న్యూఢిల్లీ : దేశంలో మరణ శిక్ష అమలు కావలసిన ఖైదీల సంఖ్య 561గా ఉందని, రెండు దశాబ్దాలలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అదే అత్యధికమని ఒక నివేదిక వెల్లడించింది. 2015 నుంచి అటువంటి...
ముగ్గురి హత్య కేసులో దోషికి కేరళ హైకోర్టు మరణ శిక్ష
కొచి ( కేరళ ): ముగ్గురిని హత్య చేసిన హంతకునికి కేరళ హైకోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తన పెద్ద సోదరుడిని, అతని 33 ఏళ్ల కుమార్తెను, కోడలిని...
కేరళ బిజెపి నేత హత్య కేసులో 15 మంది పిఎఫ్ఐ కార్యకర్తలకు మరణ శిక్ష
అలప్పూజ: కేరళ బిజెపి ఒబిసి విభాగం నాయకుడు, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో మావెల్లికర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 15 మందికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది....
నలుగురు మొస్సాద్ ఏజెంట్లకు ఇరాన్లో మరణ శిక్ష
టెహ్రాన్ : ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేయడమే కాక, ఇరాన్ లోని ఇస్ఫాహాన్లో బాంబుదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై మొసాద్ సంస్థకు చెందిన నలుగురికి సోమవారం ఇరాన్లో మరణ శిక్ష విధించారు....
ఐదేళ్ల చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మరణ శిక్ష
కొచ్చి: కేరళ లోని అలువలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార సంఘటనకు సంబంధించి నిందితుడు అష్ఫక్ ఆలమ్కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మరణశిక్షను విధించింది. ఈ కేసులో జడ్జి కే సోమన్ తన...
మాజీ నేవీ సిబ్బందికి మరణ శిక్ష
గూఢచర్యం కేసులో 8మంది అధికారులకు శిక్ష ఖరారు చేసిన ఖతార్ కోర్టు
భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి న్యాయ పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
న్యూఢిల్లీ: భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ...
ఉగాండాలో గేసెక్స్ చేస్తే మరణ శిక్ష
న్యూఢిల్లీ : స్వలింగ లైంగిక సంబంధాలపై ఉగాండా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఇప్పటికీ హోమోసెక్కువాలిటీ చట్టవిరుద్ధం. తాజాగా ఉగాండా పార్లమెంట్ మంగళవారం ఆమోదించిన బిల్లు ప్రకారం గే...
‘మరణ శిక్ష తగ్గింపు”పై విస్తృత ధర్మాసనానికి సుప్రీం సిఫార్సు..
న్యూఢిల్లీ: మరణ శిక్ష విధించే కేసుల విచారణ సమయంలో శిక్ష తగ్గింపు నిర్ధారణకు స్పష్టమైన విధి విధానాల రూపకల్పన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీం కోర్టు...
మరణ శిక్ష సంస్కరణ
న్యూఢిల్లీ: ఒక నిర్దిష్ట కేసులో లేవనెత్తిన సమస్యలను పరిశీలించాక, కోర్టులు మరణశిక్షను విధించే ప్రక్రియపై సుప్రీంకోర్టు స్వయంచాలకంగా(సుమోటోగా) సమీక్షను ప్రారంభించింది. శిక్ష విధింపు ప్రక్రియ కోసం న్యాయమూర్తులు సంబంధిత సమాచారాన్ని పొందే విధానం...
అహ్మదాబాద్ పేలుళ్ల కేసు… 38 మందికి మరణ శిక్ష
గుజరాత్: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష విధిస్తూ అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జులై...
ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు మరణ శిక్ష
1988 లో షేక్ హసీనాపై కాల్పుల దాడి కేసు
ఢాకా : 1988లో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న షేక్హసీనా వాహనంపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు బంగ్లాదేశ్ కోర్టు...
లక్ష కోట్ల మోసం… మహిళా టైకూన్కు మరణశిక్ష
హనోయ్: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన, వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్గా ఉన్న ట్రూంగ్ మై లాన్ దాదాపు లక్ష కోట్లకు (12.5 బిలియన్ డాలర్లు) సంబంధించి...
అమెరికాలో తెలుగు యువకుడు శరత్ను హత్యచేసిన దోషికి మరణశిక్ష
22ఫిబ్రవరి 2002లో శరత్ పుల్లూరు హత్య
41 ఏళ్ల మైఖేల్ డెవేన్ స్మిత్ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన కోర్టు
22 ఏళ్ల తర్వాత ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు
ఒక్లహామా: తెలుగు యువకుడిని...
దేశదేశాల్లో మరణశిక్ష
అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు, ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణశిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే, మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ...
హత్య కేసులో 15మందికి మరణశిక్ష
ఒక హత్య కేసులో కేరళ కోర్టు 15మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది. అలప్పుజకు చెందిన రంజిత్ శ్రీనివాసన్ అనే బిజెపి నేత 2021 డిసెంబర్ 19న హత్యకు గురయ్యారు. ఈ...
జనరల్ ముషారఫ్కు మరణశిక్ష సబబే..
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సమర్థించింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక...
ఖతార్లో 8 మంది భారతీయులకు తప్పిన మరణశిక్ష
తీర్పును సవరించిన ఖతార్ కోర్టు: కేంద్రం
న్యూఢిల్లీ: ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులకు ఉపశమనం లభించింది. వారికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు సవరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది....
మాజీ నేవీ ఆఫీసర్ల మరణశిక్షపై భారత్ పోరాటం.. అప్పీల్ ను స్వీకరించిన ఖతార్
న్యూఢిల్లీ: భారతీయ నేవీ ఆఫీసర్ల మరణశిక్షను సవాల్ చేస్తూ ఇండియా దాఖలు చేసిన అప్పీల్ను ఖతార్ కోర్టు శుక్రవారం అంగీకరించింది. ప్రైవేట్ కంపెనీ అల్ దహ్రాతో కలిసి పనిచేసిన 8మంది భారత మాజీ...
మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష
న్యూఢిల్లీ : ఖతార్లో ఎనమండుగురు భారతీయ మాజీ నౌకాధికారులకు మరణశిక్షల విధింపు అంశంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఎటువంటి కారణాలను చూపకుండానే వీరిని అరెస్టు చేశారు. గత నెలలో మరణశిక్ష తీర్పు వెలువరించారు....
మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష
న్యూఢిల్లీ: భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్డు మరణశిక్ష విధించింది. 8 మంది భారత నావికాదల మాజీ అధికారులకు మరణశిక్ష విధించినట్లు ఖతార్ కోర్డు ప్రకటించింది. గూడచర్యం కేసులో ఎనిమిది మందికి...