Home Search
మరణ శిక్ష - search results
If you're not happy with the results, please do another search
పెరుగుతున్న వరకట్న మరణాలు
యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
దేశంలో సరికొత్త నేరంశిక్ష చట్టాలు
న్యూఢిల్లీ : దేశంలో నేరం న్యాయం శిక్షలకు సంబంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యాయసంహిత బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను...
గుండెపోటు మరణాల నివారణ చర్యలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గుజరాత్లో దసరా పండగ సందర్భంగా గర్భా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందారు. అకస్మాత్తుగా...
దేశవ్యాప్తంగా ప్రజలకు సిపిఆర్పై శిక్షణా కార్యక్రమం
న్యూఢిల్లీ: హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందచేయడంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(ఎన్బిఇఎంఎస్) ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా బుధవారం...
ఖతార్లో శిక్షపడ్డ అధికారులకు ఊరట
దోహా : ఖతార్లో మరణశిక్ష తీర్పు వెలువడ్డ భారత మాజీ నావికాధికారుల విషయంలో కదలిక ఏర్పడింది. గూఢచార్య కార్యకలాపాలకు దిగారని ఎనమండుగురు మాజీ నేవీలపై వెలువడ్డ తీర్పుపై భారత ప్రభుత్వం విచారణకు అప్పీలు...
పాక్ వైమానిక శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి(వీడియో)
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్సులోని పాకిస్తాన్ వైమానిక దళ శిక్షణా స్థావరంపై సాయుధ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి మూడు విమానాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది.
పాకిస్తాన్ వైమానిక దళ మియాన్వాలి...
ఖతార్లో ఉరిశిక్ష పడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ
న్యూఢిల్లీ : గూఢచర్యం కేసులో మరణదండన పడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారుల కుటుంబాలను సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పరామర్శించారు. వారి విడుదల కోసం భారత్...
త్యాగ ధనులు, నిత్యస్మరణీయులు
పోలీసుల త్యాగాలు వృథా పోనీయరాదనే ఉద్దేశంతో 1959 సంవత్సరం అక్టోబర్ 21 నాడు లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్చిన్ దగ్గర చైనీయుల దాడిలో పది మంది సిఆర్పిఎఫ్ పోలీసులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, ప్రతి సంవత్సరం...
తెలంగాణ సిఐడి పోలీసులకు సిఆర్పి శిక్షణ అందించిన కిమ్స్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రజా భద్రతను పెంపొందించడంలో కీలక ముందడుగులో భాగంగా నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలంగాణ సిఐడి పోలీసుల కోసం ప్రత్యేకంగా కార్డియోలో సరీ రీనిసిటేషన్ (సిపిఆర్ )పై అవగాహన...
జాహ్నవి మరణం కలచివేసింది: కెటిఆర్
హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు యువతి కందుల జాహ్నవిపై అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. యూఎస్ఏలోని ఎస్పీడీకి...
కొత్త శిక్షాస్మృతులు: ప్రయోజనాలు
నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి, పౌర హక్కులు రక్షించబడాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు....
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: నిరుద్యోగ జెఎసి డిమాండ్
హైదరాబాద్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో...
స్కూల్ జిమ్ కూలి 11 మంది దుర్మరణం
బీజింగ్ : చైనాలో ఓ స్కూల్ జిమ్ పై కప్పు కూలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల నడుమ బాలికల వాలీబామ్ టీం జిమ్లోపల ఉన్నప్పుడే ప్రమాదం జరిగింది....
ఘోర ప్రమాదం.. ట్రాన్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
నేరం చేయకపోయినా 20 ఏళ్లు జైలు శిక్ష.. చివరకు
కాన్బెర్రా : ఆస్ట్రేలియా లోని న్యూసౌత్వేల్స్కు చెందిన కాథలీన్ ఫ్లోబిగ్ (55) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు 1989-99 మధ్య కాలంలో ఆకస్మికంగా మృతి చెందారు. చనిపోయే సమయంలో వారంతా 19...
ఉరికాకుండా మరేవిధంగా శిక్షను అమలు చేద్దాం : సుప్రీం
ఉరిశిక్ష ప్రభావంపై కేంద్ర నివేదిక కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : కొన్ని కేసుల్లో మరణశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మెడకు ఉరి వేసి,...
లక్ష మందికి శిక్షణ
హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15...
శిక్షణ విమానం కూలి పైలట్ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11...
ఢిల్లీ హత్యాచార కేసు: ఉరిశిక్ష పడిన ముగ్గురు నిర్దోషులుగా విడుదల
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చుతూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం విమర్శలకు దారి తీసింది. 2012లో ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఓ 19 ఏళ్ల యువతి...
కస్టోడియల్ మరణాల కలకలం
పార్లమెంటులో జులై 27న కేంద్ర హోం మంత్రి దేశంలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు గత ఆరు సంవత్సరాల్లో 11,656 మంది చనిపోయినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు 11 జులై రోజున ప్రతిష్ఠాత్మకమైన...