Home Search
లోయ - search results
If you're not happy with the results, please do another search
లోయలో కూలిన బతుకులు
ఛత్తీస్గఢ్ లోని కవార్థా జిల్లాలో సోమవారం తెల్లవారు జాము న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి బోల్తాపడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది....
కొండలపై నుంచి లోయల్లోకి పడ్డ బస్సు..20 మంది మృతి
పాకిస్థాన్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కనీసం 20 మంది దుర్మరణం చెందారు. 21 మంది వరకూ గాయపడ్డారు. పర్వతాల నడుమ ఉండే గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతపు డయామెర్ జిల్లాలో కీలకమైన రాదారి...
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు ) జాషువా డీన్ (45) ఆకస్మికంగా మరణించారు. బోయింగ్ సప్లయర్ అయిన స్పిరిట్...
పాకిస్థాన్లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి
కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి...
కశ్మీర్ లోయలో మూడు స్థానాలకు పిడిపి అభ్యర్థులు
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో మూడు లోక్సభ స్థానాలకు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.
అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తారు. శ్రీనగర్ నుంచి పార్టీ...
జమ్మూ కాశ్మీర్ లో విషాదం.. టాక్సీ లోయలో పడి 10మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీ లోతైన లోయలో పడిపోవడంతో 10మంది మృతి చెందారు. ఈ విషద సంఘటన రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ-శ్రీనగర్...
లోయలో పడిన కారు: 10 మంది మృతి
శ్రీనగర్: కారు లోయలో పడి 10 మంది మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్లోని రంబాన్ జిల్లాలో జరిగింది. చెస్మా ప్రాంతంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎస్యువి కారు అదుపు తప్పి 300...
లోయలో పడిన బస్సు: 45 మంది సజీవదహనం
జొహెన్నెస్బర్గ్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవడంతో 45 మంది సజీవదహనమైన సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈస్టర్ పండుగ కోసం 46 మంది భక్తులు జియాన్ చర్చికి...
గుడికి తీసుకెళ్తానని… భార్యను చంపేసి లోయలో పడేశాడు…
అమరావతి: దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఆమె తలపై భర్త బండరాయితో మోది అనంతరం మృతదేహాన్ని లోయలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో...
కశ్మీర్ లోయలో హిమపాతం… విమాన సర్వీస్లకు అంతరాయం
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో ఆదివారం విపరీతంగా మంచుకురియడంతో శ్రీనగర్ విమానాశ్రయం మీదుగా సాగే విమాన సర్వీస్లకు అంతరాయం కలిగింది.శనివారం రాత్రి ప్రారంభమైన హిమపాతం ఆదివారం ఉదయం కాస్త ఆగినా, మళ్లీ విపరీతంగా...
ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె
సాధారణ పౌర జీవనం స్తంభన
23 ఏళ్ల గ్రామీణ వాలంటీర్ హత్యకు నిరసన
సమ్మెకు పిలుపు ఇచ్చిన జెఎసి
ఇంఫాల్ : మణిపూర్లోని ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె కారణంగా శనివారం సాధారణ పౌర జీవనానికి...
మైండ్ బ్లోయింగ్: తన వయసు 20 అంటున్న 60 ఏళ్ల బామ్మ
‘అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా?’ అని ఓ పాత సినిమా పాటొకటి ఉంది. అమెరికాలోని ఓ మహిళ విషయంలో నిజంగా ఇదే జరిగింది. 60 ఏళ్ల వయసులో ఆమెకి నిజంగానే 20...
లోయలో పడ్డ బస్సు..
దోడా : జమ్మూ కశ్మీర్లో ఓ బస్సు లోయలో పడి 36 మంది దుర్మరణం చెందారు. 19 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దోడా జిల్లాలో బటోటే కిష్టావర్ జాతీయ రహదారిపై త్రుంగల్...
జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు: 30 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు....
భర్త ముందే… సెల్ఫీ కోసం లోయలో పడిన భార్య
ముంబయి: వివాహం జరిగి సంవత్సరం కాకముందే ఓ వివాహిత సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుణేలోని ధంకవాడికి చెందిన సునీల్ శిరస్కర్,...
లోయలో పడిన స్కూలు బస్సు: ఆరుగురి మృతి
హిసర్(హర్యానా): ఉత్తరాఖండ్లోని నైనిటాల్ సమీపంలో ఒక స్కూలు బస్సు లోయలో పడి ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.
హర్యానాలోని హిసర్ జిల్లా పటాన్ గ్రామానికి చెందిన న్యూ మానవ్...
నివురుగప్పిన నిప్పులా ఇంఫాల్ లోయ..
ఇంఫాల్: గురువారం రాత్రి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిపై దాడి సహా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్లోని ఇంఫాల్ లోయ శుక్రవారం ఉదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉద్రిక్తత...
లోయలో పడిన బస్సు 25 మంది మృతి
లిమా: దక్షిణా అమెరికాలోని పెరూ దేశంలో సోమవార అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 200 మీటర్ల లోతు లోయలో బస్సు అదుపుతప్పి పడడంతో 25 మంది మృతి చెందగా 34 మంది...
కారు 200 అడుగుల లోయలో పడి, నలుగురు మృతి
అమరావతి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు 200 అడుగుల లోతైన లోయలో పడిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలోని మట్టిలోయలో చోటుచేసుకుంది....
వాయనాడ్లో లోయలో పడ్డ జీపు..
తిరువనంతపురం : కేరళలోని వాయనాడ్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మండుగురు కూలీలు మృతి చెందారు. వీరంతా తేయాకు తోటల్లో పనిచేసే మహిళలే అని వెల్లడైంది. పనులు ముగిసిన తరువాత వీరిని...