Home Search
లోయ - search results
If you're not happy with the results, please do another search
లోయలో పడిన బస్సు-కారు: 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోహిస్తాన్ జిల్లాలో బస్సు - కారు ఢీకొని లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15...
నర్మదా లోయలో అరుదైన డైనోసార్ గూళ్లు
మధ్యప్రదేశ్ నర్మదాలోయలో శాకాహారియైన అరుదైన డైనోసార్ టిటానోసార్స్ గూళ్లను పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గూళ్లలో 256 గుడ శిలాజాలను కనుగొన గలిగారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్పుర్కొల్కతా, భోపాల్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్సైన్సు...
పెట్రోలింగ్ చేస్తుండగా లోయలో జారిపడ్డ సైనికులు … ముగ్గురు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచల్ సెక్టార్లో బుధవారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారి పడి మరణించారు. పెట్రోలింగ్ చేస్తుండగా, చినార్...
కోతులతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించి లోయలో పడి వ్యక్తి మృతి
కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్ నుంచి...
కారు లోయలో పడి 8మంది అయ్యప్ప భక్తులు మృతి..
చెన్నై: తమిళనాడు తేని జిల్లాలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు...
లోయలో పడిన కారు: ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్ న్యూస్: కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జలింగ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది కారులో సిలిగురి...
లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు: 10 మందికి గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలో ఓ టూరిస్టు బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు జిల్లాలోని వనజాంగి వద్ద అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. బస్సు...
లోయలో పడ్డ మినీవ్యాన్… 11మంది దుర్మరణం
జమ్మూ: జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్లో ఓ మినీబస్సు లోయలో పడ్డ దుర్ఘటనలో బుధవారం 11 మంది మృతి చెందారు. 29 మంది గాయపడ్డారు. చిన్న వాహనంలో 36 మందితో కిక్కిరిసిపోయి, వెళ్లుతుండగా అదుపు...
జమ్మూ కశ్మీర్ లో లోయలో పడిన బస్సు: 11 మంది మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం పూంచ్లోని సాజియాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందగా 26 మంది తీవ్రంగా...
కశ్మీర్ లో కొండపై నుంచి లోయలో పడిన రెండు కార్లు.. ఏడుగురి మృతి
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని దోడా జిల్లాలో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపు తప్పి లోయలో ఉన్న వాగులో పడిపోవడంతో...
లోయలో కారు పడి ఐదుగురి మృతి..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ఓ కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. చంబా జిల్లా తిస్సా తహసీల్...
లోయలో పడిన స్కూల్ బస్సు: 16 మంది మృతి
సిమ్లా: స్కూల్ బస్సు లోయలో పడిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కుల్లు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నియోలీ -సంసార్ రోడ్డులోని సాయింజి గ్రామ శివారులో విద్యార్థులతో వెళ్తున్న...
లోయలో పడిన బస్సు: 19 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 19 మంది మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనాన్ని...
వాహనం లోయలో పడి ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్: తెహ్రీ గర్వాల్లోని ఘన్సాలీ-గుట్టు రహదారి వద్ద గురువారం వాహనం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
బలూచిస్థాన్లో లోయలో వ్యాన్ బోల్తా… 22మంది దుర్మరణం
కరాచి: పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో బుధవారం ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడి 22 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 23 మంది ఉన్నారని, వీరిలో...
బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం
చార్ధామ్ యాత్రికుల విషాదాంతం
ఉత్తరకాశీ : చార్ధామ్ యాత్రికులతో వెళ్లుతున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం 22 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో...
లోయలో బోల్తాపడిన ట్యాక్సీ.. 9 మంది మృతి
జోజిలా: జమ్మూ కాశ్మీర్లోని జోజిలా పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జోజిలా పాస్ వద్ద టాక్సీ-వ్యాన్ రోడ్డుపై నుండి అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో దాదాపు తొమ్మిది మంది మరణించారు....
మా కొద్దీగాయాల లోయ… వేరే చోటుకు తరలించండి
నిరసనలతో నినదించిన కశ్మీర్ పండిట్లు ..
అడ్డుకున్న భద్రతాబలగాలు పలుచోట్ల ఉద్రిక్తత
భట్ కాల్చివేతపై ఉద్యోగ పండిట్ల ఆక్రందనలు
శ్రీనగర్ : కశ్మీర్లోయలో పలు ప్రాంతాలలో శుక్రవారం కశ్మీర్ పండిట్ల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. తమకు...
రాయ్గఢ్లో బస్సు లోయలో పడి ముగ్గురు మృతి, పలువురు గాయపడ్డారు
ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని మ్హస్లా తహసీల్ సమీపంలో ఆదివారం 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు, అనేకమంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య...