Friday, May 17, 2024
Home Search

లోయ - search results

If you're not happy with the results, please do another search
Kashmir Pandits protest in several parts of Kashmir Valley

మా కొద్దీగాయాల లోయ… వేరే చోటుకు తరలించండి

నిరసనలతో నినదించిన కశ్మీర్ పండిట్లు .. అడ్డుకున్న భద్రతాబలగాలు పలుచోట్ల ఉద్రిక్తత భట్ కాల్చివేతపై ఉద్యోగ పండిట్ల ఆక్రందనలు శ్రీనగర్ : కశ్మీర్‌లోయలో పలు ప్రాంతాలలో శుక్రవారం కశ్మీర్ పండిట్ల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. తమకు...
accident in Maharastra

రాయ్‌గఢ్‌లో బస్సు లోయలో పడి ముగ్గురు మృతి, పలువురు గాయపడ్డారు

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మ్హస్లా తహసీల్ సమీపంలో ఆదివారం 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు,  అనేకమంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య...
3 Killed after private bus fell into valley in Maharashtra

విషాద ఘటన.. మహారాష్ట్రలో లోయలో పడ్డ ప్రైవేటు బస్సు

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాయ్‌గఢ్ లోని గోన్సే ఘాట్ ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...
Threatening letter to Kashmiri Pandits

లోయలో ఉగ్ర కలకలం

కశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖ శ్రీనగర్ : కశ్మీరీ పండిట్లకు ఓ బెదిరింపు లేఖ వెలువడింది. స్థానికేతరులపై దాడులు జరుగుతాయి. పండిట్లను తరిమికొడుతామని పేర్కొంటూ వెలుగులోకి వచ్చిన లేఖ కశ్మీర్ లోయలో కలకలానికి...
11 killed as van overturns in valley in Tamil Nadu

తమిళనాడులో లోయలో వ్యాన్ బోల్తాపడి 11మంది మృతి

తిరుపత్తూర్ (తమిళనాడు): తమిళనాడు లోని జువ్వాదిమలై కొండ వద్ద శనివారం అదుపుతప్పి ఓ వ్యాన్ లోయలో పడి 11 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన...
9 killed in road accident in Jammu and Kashmir

లోయలో పడిన కారు: తొమ్మిది మంది మృతి

పూంఛ్ : జమ్ముకాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...
Bus accident in Chiittore

 చిత్తూరులో బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృతి

40 మందికి పైగా గాయపడ్డారు తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
Bus rollover at bhakarapeta ghat road

లోయలో పడిన బస్సు: చిన్నారి సహా 8 మంది మృతి

అమరావతి: చిత్తూరు జిల్లాలోని భాకరాపేట వద్ద ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిన ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్,మహిళ, చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. పెళ్లి...
14 killed as vehicle plunges into valley

లోయలో పడిన వాహనం: 14 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో పాల్గొని తిరిగివస్తున్న ప్రయాణికుల వాహనం అదుపు తప్పి లోయలో పడిపోగా 14 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సుఖీధంగ్-దండమినార్...
Indian Jawans New Year 2022 celebrations at Galwan Valley

గల్వాన్ లోయలో జవాన్ల న్యూ ఇయర్ సంబరాలు..

న్యూఢిల్లీ: నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మంగళవారం మీడియాకు విడుదల చేసింది....
Chinese Flag Unfurled In Galwan Valley

గాల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలు

న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనా అధికారిక మీడియా సంస్థ...
RTC bus crashes in Ahobilam valley

అహోబిలం లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పది మంది ప్రయాణికులకు గాయాలు హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.....
Dead body found lower manair dam

లోయర్ మానేరు డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం….

కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్‌లో యువతి మృతదేహం కనిపించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగింది. మత్యకారులు చేపలు పట్టేందుకు డ్యామ్‌లో దిగినప్పుడు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...

కశ్మీర్‌లోయ భద్రతపై షా ఆరా

లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఉన్నతస్థాయి సమీక్ష ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
There were no rights violations in the Panjshir Valley

పంజ్‌షేర్ లోయలో హక్కుల ఉల్లంఘన జరగలేదు

క్షేత్రస్థాయిలో దర్యాప్తుకు అనుమతిస్తామని తాలిబన్లు ప్రకటన కాబూల్ : పంజ్‌షేర్ ప్రావిన్స్‌లో ఎలాంటి యుద్ధ నేరాలకు తాలిబన్ ఫైటర్లు పాల్పడలేదని, లోయలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై...
CVC asks govt depts to focus on internal activities

విజిల్‌బ్లోయింగ్‌పై ప్రజా చైతన్యం కోసం విజిలెన్స్ వీక్

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించాలని సివిసి సూచన న్యూఢిల్లీ : వచ్చే నెల ప్రారంభం కానున్న నిఘా అవగాహన వారోత్సవాల ( విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ )సందర్భంగా ప్రభుత్వ...
Talks between Taliban and Panjshir leaders failed

మా లోయ మాదేనన్న పంజ్‌షీర్లు

తాలిబన్లతో చర్చలు విఫలం ఇక ప్రతిఘటనపై పోరే సర్కారు ఖరారు దశలో తకరారు కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు మారుమూల ప్రాంతంలోని పంజ్‌షీర్ విసిరిన సవాలు మరింత తీవ్రతరం అయింది. తాలిబన్లకు, పంజ్‌షీర్ల నేతలకు...
Taliban in Panjshir Valley are fake news

షేర్‌లోయలో తాలిబన్లు గాలివార్తలే

మసూద్ దళాల ప్రకటన కాబూల్: ‘సింహాల ప్రాంతంలోకి ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు, ఇతరులు ఎవరిని అనుమతించేది లేదని అఫ్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్ వీరులు ప్రకటించారు. తాలిబన్లు ఈ దుర్భేధ్యపు లోయలోకి ప్రవేశించారని వచ్చిన...
Taliban kill Afghan folk singer

తాలిబన్ల రాక్షసం.. బగాన్ లోయలో గాయకుడి వధ

బగ్లాన్ /కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయిన పులులుగా పంజాలు విసురుతూ రక్తదాహం తీర్చుకుంటున్నారు. దేశ ఈశాన్యపు బగాన్ ప్రాంతానికి చెందిన పేరొందిన జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని దారుణంగా చంపివేశారు. తాలిబన్లు రెండోసారి...
An RTC bus traveling from Karnataka to Tirupati fell into valley

ఘోర ప్రమాదం: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..

కర్ణాటక నుండి తిరుపతికి వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో చోటుచేసుకుంది. తిరుపతి: కర్ణాటక నుండి ప్రయాణికులతో తిరుపతి వస్తున్న ఆర్టిసి బస్సు చిత్తూరు జిల్లాలో...

Latest News