Friday, May 17, 2024

లోయలో పడ్డ మినీవ్యాన్… 11మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని ఫూంచ్‌లో ఓ మినీబస్సు లోయలో పడ్డ దుర్ఘటనలో బుధవారం 11 మంది మృతి చెందారు. 29 మంది గాయపడ్డారు. చిన్న వాహనంలో 36 మందితో కిక్కిరిసిపోయి, వెళ్లుతుండగా అదుపు తప్పి లోయలో పడిందని అధికారులు తెలిపారు. గాలి మైదాన్ నుంచి ఫూంచ్ వైపు వెళ్లుతుండగా మినీబస్సు ప్రమాదానికి గురయ్యింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్వాజియన్ సరిహద్దు ప్రాంతపు బ్రారీ నాలా వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

11 killed after Van plunged into Valley in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News