Home Search
లోయ - search results
If you're not happy with the results, please do another search
లోయలో పడిన ఎపిఎస్ఆర్టిసి బస్సు: నలుగురు మృతి
అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు వంద అడుగుల లోయలో పడడంతో నలుగురు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను...
బస్సు లోయలో పడి 9మంది జవాన్ల మృతి
లోయలో పడిన సైనికుల వాహనం
9 మంది జవాన్లు మృతి
లేహ్ సమీపంలో దుర్ఘటన
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి
లడఖ్: లడఖ్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి...
లోయలో పడిన సైనికుల వాహనం.. 9 మంది జవాన్లు మృతి
లడఖ్: లడఖ్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి జారి లోయలో పడి పోవడంతో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది...
మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో…
హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్తో ప్రకటించారు. సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేశారు. వానర ఎంటర్టైన్మెంట్స్...
లోయర్ మానేరు డ్యామ్కు కొనసాగుతున్న వరద
కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్కు వరద కొనసాగుతోంది. ఎల్ఎండికి ఇన్ఫ్లో 4232 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా ఔట్ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలు కురవడంతో లోయర్ మానేరు డ్యామ్కు ఎగువ...
‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్
సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె' కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది....
లోయర్ ట్యాంక్బండ్లో ఘనంగా గంగ తెప్పోత్సవం
ముషీరాబాద్ ః లోయర్ ట్యాంక్బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గంగ తెప్పోత్సవం పూజలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కట్ట మైసమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకము, ప్రత్యేకమైన రక్తాక్షి...
తెలంగాణ ప్రాజెక్ట్ 2వ యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ సక్సెస్
జ్యోతినగర్: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్కు చెందిన రెండవ 800 మెగవాట్ల విద్యుత్ యూనిట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు చేపట్టిన స్టీమ్ బ్లోయింగ్ విజయవంతంగా కొనసాగింది. గత 45 రోజుల ననుంచి రెండవ విద్యుత్...
లోయలో వాహనం బోల్తా… ఐదుగురు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో మంగళవారం లోయలో వాహనం బోల్తాపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దోడా జిల్లా భదర్వా పఠాన్కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో వాహనం అదుపు...
ఉత్తరాఖండ్లో విషాదం.. లోయలో వాహనం పడి 10మంది మృతి
పితోర్ఘడ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లోని పితోర్ఘడ్ జిల్లా లో గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మృతి చెందారు. వీరంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా...
అదుపు తప్పి లోయలో పడ్డ టాటా మ్యాజిక్.. ముగ్గురు మృతి
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బుధవారం సాయంత్రం టాటా మ్యాజిక్ అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో సంఘటనల స్థలంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా...
22న లోయర్ ట్యాంక్బండ్ కట్టమైసమ్మ తల్లికి కుమ్మరుల తొలిబోనం
సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆద్వర్యంలో ఈ నెల 22న లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కట్ట మైసమ్మకు తొలిబోనం జాతర నిర్వహించునున్నారు. అమ్మవారికి రాష్ట్ర కుమ్మర సం ఘం...
లోయలో పడిన బస్సు: 10 మంది మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంగళ వారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై యాత్రికుల బస్సు లోయలో పడడంతో పది మంది మరణించగా 20 మంది...
కార్డియాక్ అమిలోయిడోసిస్
కార్డియాక్ అమిలోయిడోసిస్ అనేది ఒక అరుదైన, తీవ్రమైన పరిస్థితి. ఇది గుండె సరిగ్గా పనిచేసే సామర్ధాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో అమిలోయిడ్ నిక్షేపాలు గుండెలో పేరుకుపోతాయి. దీని వలన అది దృఢంగా,...
కోలుకోలేని వ్యాధి అమిలోయిడోసిస్
అమిలోయిడోసిస్ అనేది అరుదైన వ్యాధి శరీరంలో అసాధారణమైన అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. గుండె, మెదడు, మూత్రపిండాలు, ప్లీహం, శరీరం లోని ఇతర భాగాల్లో అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడతాయి....
బస్సు లోయలో పడి 13 మంది మృతి, 29 మందికి గాయాలు!
ముంబై: మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో పాత ముంబైపూణే హైవే పై శనివారం తెల్లవారు జామున సంప్రదాయ సంగీత బృందానికి చెందిన యువతీయువకులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది. ఐదుగురు మైనర్లతో సహా 13...
లోయలో బస్సుపడి తల్లీకూతుళ్లు మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం ముస్సోరీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న బస్సు లోయలో పడి ముస్సోరీకి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్తోసహా 38...
లోయలో పడిన బస్సు: ఇద్దరు మృతి
డెహ్రాడూన్: ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ఆదివారం బస్సు కాలువలో పడిపోవడంతో బస్సు డ్రైవర్తో సహా 22 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మృతిచెందారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ) సహాయంతో క్షతగాత్రులందరినీ...
భర్త, అత్తను చంపి…. ముక్కలుగా నరికి…. లోయలో పడేసిన భార్య
గువాహటి: తన ప్రియుడు, మరోచిన్ననాటి స్నేహితుడితో కలసి తన భర్తను, అత్తను హతమార్చిన ఒక భార్య శవాలను ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి, ఆ సంచులను మేఘాలయాలోని లోయలలో...
లోయలో పడిన బస్సు: 39 మంది మృతి
అమెరికా: పనామాలోని కోస్టా రికా ప్రాంతంలో బస్సులో లోయలో పడిపోవడంతో 39 మంది మృతి చెందారు. 66 మంది ప్రయాణికులతో బస్సు పనామా నుంచి అమెరికాకు వెళ్తుండగా ఓ మూలమలుపు బస్సు అదుపుతప్పి...