Sunday, April 28, 2024

లోయర్ మానేరు డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. ఎల్‌ఎండికి ఇన్‌ఫ్లో 4232 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలు కురవడంతో లోయర్ మానేరు డ్యామ్‌కు ఎగువ నుంచి వరద వస్తుంది. దీంతో లోతట్ట ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేశారు.

Also Read: అన్నం పెట్టలేదని భార్యను చంపిన భర్త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News