Thursday, May 9, 2024

లోయలో పడిన బస్సు: 39 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికా: పనామాలోని కోస్టా రికా ప్రాంతంలో బస్సులో లోయలో పడిపోవడంతో 39 మంది మృతి చెందారు. 66 మంది ప్రయాణికులతో బస్సు పనామా నుంచి అమెరికాకు వెళ్తుండగా ఓ మూలమలుపు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్థానికులు, రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన 20 మందిని ఆస్పత్రికి తరలించారు. ప్రతి సంవత్సరం వెనుజులా, హైతి, క్యూబా నుంచి 2.48 లక్షల మంది అమెరికాకు వలస పోతారు. పనామా అధ్యక్షుడు లారెంటినో కోర్జో ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News