Saturday, May 18, 2024
Home Search

విద్యుదాఘాతానికి - search results

If you're not happy with the results, please do another search

విద్యుదాఘాతానికి పూరిల్లు దగ్ధం

కరకగూడెం : కరకగూడెం మండలం వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలో గల ఎస్సీ కాలనీలో మధ్యాహ్న సమయంలో బోడ రాము తండ్రి నారాయణ (లేటు) విద్యుత్ ఘాతానికి పూరిల్లు పూర్తిగా దగ్ధం అయిపోయింది....
Four people die of electrocution in Rajasthan

రాజస్థాన్‌లో విద్యుదాఘాతానికి నలుగురి మృతి

కోట: రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో గురువారం రెండు వేర్వేరు సంఘటనల్లో విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు మరణించారు. ఉన్హెల్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పొలాలకు నీళ్లు వదిలేందుకు మోటారు పంపునకు స్విచ్...

హైటెన్షన్ వైర్లు తగిలి బస్సులో మంటలు.. ఐదుగురి మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు హై ఓల్టేజ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అందులోని ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 11 మంది...

అన్నదాతకు తప్పిన ప్రమాదం

నెక్కొండ మండలంలోని గొట్లకొండ గ్రామ శివారు మామిడితోట తండాకు చెందిన ఓ రైతు శనివారం విద్యుత్ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం ప్రకారం.. మామిడితోట తండాకు చెందిన ఇస్లావత్...

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం... ఉ త్తర్‌ప్రదేశ్ ఖాన్‌పూర్‌కు చెందిన మీనాక్షిదేవీ, జయరామ్‌లు దంపతులు కా గా...

విద్యుదాఘాతంతో వరి గడ్డి దగ్ధం

చండ్రుగొండ: మండల కేంద్రం చండ్రుగొండలోని శ్రీనగర్‌కాలనీలో సీసీ రోడ్డుపై వరిగడ్డి లోడ్‌తో వెళ్తున ట్రాక్టర్ విద్యుదాఘాతానికి గురై వరి గడ్డి ఆగ్నికి ఆహుతైంది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద సంఘటన వివరాలిలా ఉన్నాయి....
Couple electrocuted in Bandlaguda

బండ్లగూడలో తీవ్ర విషాదం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

హైదరాబాద్: ఇంట్లో నీటి పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన దంపతులు మృతి చెందిన విషాద సంఘన బండ్లగూడలో శనివారం చోటుచేసుకుంది. మృతులు తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గుర్తించారు....

తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు

దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్...
Muharram Procession Tragedy in Jharkhand

మొహర్రం వేడుకల్లో తీవ్ర విషాదం..

బొకారో : ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా ఖేట్కో గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా విషాద సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తాజియా ఊరేగిస్తుండగా హైటెన్షన్ కరెంట్ తీగలు...
15 killed in transformer explosion in uttarakhand

ఘోర ప్రమాదం.. ట్రాన్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్‌లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
Thief died after fall into wall in Mancherial

కరెంట్ షాక్‌తో దొంగ మృతి

హైదరాబాద్: దొంగతనానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పేట్‌బషీరాబాద్, కొంపల్లిలోని సెయింట్ ఆంటోనీ పాఠశాల సమీపంలో సునీత అనే...

కరెంట్‌షాక్‌తో ఆవు మృత్యువాత

జఫర్‌గడ్ : మండలంలోని తమ్మడపల్లి (ఐ) కి చెందిన రైతు బుల్లె కుమారస్వామి కి చెందిన ఆవు శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు తెలిపిన వివరాల...

విద్యుదాఘాతంతో ఆర్‌ఎంపి మృతి

టేకులపల్లి : మంచినీటి బోరుకు విద్యుత్ వైరు సరిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఆర్‌యంపి మృతి చెందిన సంఘటన గురువారం టేకులపల్లి మండలం బోడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని...

విద్యుదాఘాతంతో ముగ్గురు సోదరులు మృతి

హైదరాబాద్: వాటర్ సంప్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం రావడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన నగరంలోని షేక్‌పేట, పారామౌంట్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...చార్మినార్‌కు చెందిన రియల్ ఎస్టేట్...
Male elephant died due to electric shock in Jharkhand

ఏనుగు మరణంపై ఉద్యోగుల మధ్య రచ్చ

జంషెడ్‌పూర్: కరెంట్ షాక్ కొట్టి ఒక మగ ఏనుగు మరణించడంతో ఈ మరణానికి మీరెంటే మీరు కారణమంటూ అటవీ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పరస్పరం నిందించుకోవడమే కాక విద్యుత్ ఇంజనీర్లపై...
TTE suffers burn injuries in Kharagpur railway station

పాణం మీదకు తెచ్చిన పిట్ట చేష్టలు.. (వీడియో)

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఒక పక్షి చేసిన పని రైల్వే టిటిఇ ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. బుధవారం స్టేషన్ ప్లాట్‌ఫారం మీద ఇద్దరు టిటిఇలు నడుచుకుంటూ వెళుతుండగా...
Lineman died by electric shock in Dammapeta

దమ్మపేటలో లైన్‌మెన్ దుర్మరణం

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం...
Three killed by electric shock

కరెంట్‌షాక్‌తో ముగ్గురు మృతి

డోర్నకల్ మండలం అందనలపాడు గ్రామంలో నెలకొన్న విషాదం మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ...
Minor killed Parents in Chhattisgarh

అల్లుడిని కాపాడేందుకు వెళ్లి.. అత్త కరెంట్ షాక్ తో మృతి

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీగపై బట్టలు ఆరేస్తుండగా శ్రీను విద్యుదాఘాతానికి గురయ్యాడు. శ్రీనును కాపాడేందుకు వెళ్లి...

హిందూ సంప్రదాయ పద్దతిలో పులికి అంత్యక్రియలు.. ఫోటోలు వైరల్

భోపాల్:మధ్యప్రదేశ్ అటవీ శాఖకు చెందిన 'కాలర్వాలీ'గా ప్రసిద్ధి చెందిన ఆడపులి జనవరి 15న(శనివారం) విద్యుదాఘాతానికి గురై మరణించిది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది, అటవీ గ్రామాల ప్రజలు హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం చనిపోయిన...

Latest News