Home Search
వెంటిలేటర్ - search results
If you're not happy with the results, please do another search
తారకరత్నానికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు: బాలకృష్ణ
హైదరాబాద్: తారక రత్నాన్ని పరామర్శించడానికి నటుడు జూనియర్ ఎన్టిఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరు బెంగళూరు వెళ్లారు. తారకరత్నాన్ని ఎన్టిఆర్, రామ్ పరామర్శించారు. తారకరత్న నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న పరిస్థితి నిన్నటికంటే...
వెంటిలేటర్పై ఉన్న సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోవచ్చు
లండన్: బ్రిటీష్ రచయిత సల్మాన్ రష్దీ ఇరాన్ నుంచి చంపివేత బెదిరింపులు ఎదుర్కొన్నారు. న్యూయార్క్ లో శుక్రవారం జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పదేపదే కత్తిపోటుకు గురైన తరువాత ఆయన ప్రస్తుతం వెంటిలేటర్...
సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న వ్యక్తిని కాపాడిన యశోదా ఆసుపత్రి
సోనూసూద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాణాంతక కొవిడ్ బారిన పడి, అత్యంత తీవ్ర బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న 32 ఏళ్ల యువ తెలంగాణ...
వెంటిలేటర్పైనే ప్రణబ్ ముఖర్జీ
వెంటిలేటర్పైనే ప్రణబ్ ముఖర్జీ
ప్రణబ్పై వదంతులను ఖండించిన కుమారుడు అభిజిత్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని, ఆయన డీప్ కోమా(తీవ్ర అపస్మారక స్థితి)లో ఉన్నారని సైన్యానికి చెందిన...
వెంటిలేటర్పై మధ్యప్రదేశ్ గవర్నర్
లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి తీవ్రగాయాలు..పరిస్థితి విషమం
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరువనంతపురంలో స్కూటీపై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. దీంతో అరుంధతిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా......
ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్కతా : హిందుస్తానీ సుమధుర సంగీత స్వరాలతో హృదయాన్ని ఉర్రూతలూగించే ప్రముఖ హిందుస్తానీ గాయకుడు 55 ఏళ్ల ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం కోల్కతా సిటీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్తో ఆయన...
ఎపి ప్రజలను భయపెడుతున్న కరోనా
ముగిసిపోయిందనుకున్న కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఎపిలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు-1, వైజాగ్-3 పాజిటివ్...
రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు: రాష్ట్ర వైద్య శాఖ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదైతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27...
బిజెపిని బతికించుకునేందుకు మోడీ విమర్శలు: గుత్తా
నల్లగొండ: సిఎం కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత ప్రధాని నరేంద్ర మోడీకి లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు...
నటి సులోచన కన్నుమూత
ముంబై : అలనాటి మేటి నటీమణి పద్మశ్రీ సులోచన లత్కర్ ఆదివారం కన్నుమూశారు. 94 సంవత్సరాల ఈ ప్రఖ్యాత నటి పలు మరాఠా, హిందీ సినిమాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. స్థానిక దాదార్లోని...
చంద్రబాబుకు ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా?: జగన్
అమరావతి: ఎన్నికలు ఉన్నప్పుడే చంద్రబాబు ప్రజలు గుర్తుకు వస్తారని ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాను మంచిని నమ్ముకున్నానని, ప్రజలను నమ్ముకున్నానని స్పష్టం చేశారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులనే చంద్రబాబు...
అవినీతికి అవిభక్త కవలలు మోదానీ
రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్లు వస్తున్నారు
కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?
ఈ పార్టీల నేతల మాయలో...
సినీ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: సినీ నటుడు శరత్బాబుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శరత్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శరత్ బాబు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 20న స్వల్ప అస్వస్థతకు...
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. గర్భిణీ, సహ శిశువు మృతి
డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన
సంగారెడ్డి బ్యూరో: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన మహిళ సహ శిశువు మృత్యువాతపడ్డ సంఘటన చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్...
శ్వాసనాళంలో భారీ కణితి.. కాపాడిన వైద్యులు
హైదరాబాద్: గతంలో ఎలాంటి ఆనారోగ్యాలు లేని నిజామాబాద్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఎప్పుడు ధూమపానం కూడా చేసిన చరిత్ర లేకపోయినా శ్వాసనాళంలో భారీ కణితి రావడంతో తీవ్రమైన దగ్గు, ఆయాసం, జ్వరంతో...
రివాల్వర్తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
జనగామ : చెందిన సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..35 సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన స్వరూపను గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్గా పని చేస్తున్న...
సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు తీవ్ర అస్వస్థత
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి హజరు కాలేకపోతున్న మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్: సిపిఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్...
ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమం: నిమ్స్ వైద్యులు
హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి హెల్త్ బులిటెన్ నిమ్స్ వైద్య బృందం విడుదల చేసింది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. వెంటిలేటర్పై ప్రీతి చికిత్స అందిస్తున్నామని...
టిటిడి ఇఒ ధర్మారెడ్డి కుమారుడు మృతి
తిరుపతి: టిటిడి ఇఒ ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి(28) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున చంద్రమౌళికి గుండెపోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్పై...