Home Search
సామాజిక మాధ్యమాల్లో - search results
If you're not happy with the results, please do another search
సామాజిక మాధ్యమాల విమర్శలకు స్పందించవద్దు: మాజీ మంత్రి ఈటెల
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడానికి సీనియర్ నాయకులు కారణం అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంపై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కొంతమంది అజ్ఞానులు పెట్టే పిచ్చి...
సామాజిక మీడియాకు సంకెళ్ళు
సామాజిక మాధ్యమాల్లోని ‘నకిలీ వార్తల’ను లేదా ‘అబద్ధపు సమాచారా’న్ని అరికట్టేందుకు సామాజిక సాంకేతిక (ఐటి) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణ 1975- 77 నాటి చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నది. రాచరిక ప్రభుత్వాల...
సామాజిక మాధ్యమాలపై కత్తి
స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, వాటి వినియోగదార్లు...
చంద్రుడిపై భారత్ చేరగా.. పాక్లో పిల్లల మరణాలా
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు ముత్తహిదా కయూమీ మూవ్మెంట్ పాకిస్థాన్ ( ఎక్యుఎంపి) పార్టీ నాయకుడు సయ్యద్ ముస్తఫా కమల్ , భారత్ సాధిస్తున్న పురోగతిని, తమ...
ఆ రెండు కూటములకు మెజారిటీ రాదు
మనతెలంగాణ/హైదరాబాద్ : దే శంలో ప్రాంతీయ పార్టీలు కీలక పా త్ర పోషించే అవకాశం ఉందని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అ న్నా రు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక లో కెసిఆర్...
మైకులు బంద్… రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్లు బంద్ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు...
బిఆర్ఎస్ నేత క్రిశాంక్కు ఊరట –
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓయూ సర్క్యులర్ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో ఇటీవలే ఓయూ పోలీసులు క్రిశాంక్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం...
బిఆర్ఎస్ నేత క్రిశాంక్కు ఊరట
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓయూ సర్క్యులర్ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన...
తెల్లకాగితంపై సంతకం చేయించి రేప్ కేసు పెట్టారు
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో సందేశ్ఖాలీ ఆందోళనల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా బీజేపీ కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ...
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న...
రిజర్వేషన్ల రద్దుపై అమిత్షా నకిలీ వీడియో …ఢిల్లీలో కేసు నమోదు
కేంద్ర హోం మంత్రి అమిత్షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీస్లు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీస్లు...
రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు
మన తెలంగాణ/బాలాపూర్: రిజర్వేషన్ల వ్యవహారంలో సంఘ్పరివార్ పేరిట జరుగుతున్న దుష్ప్రచారానికి ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సం ఘ్) సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్జీ భగవత్ ఎట్టకేలకు తెరదించారు. సమాజంలో సామాజిక,...
హేమచంద్ర-శ్రావణి భార్గవి విడాకులు తీసుకున్నారా?
హైదరాబాద్: సింగర్లు హేమచంద్ర, శ్రావణి భార్గవి పాటలు పాడి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇద్దరు సినిమా పాటలు పాడుతూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులు ఇద్దరు విడిగా...
రష్మిక పుట్టిన రోజు…. సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్: కన్నడ బామ రష్మిక మందన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుష్ప సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. యానిమల్ మూవీతో నేషనల్ వైడ్...
మీతో చుట్టరికం లేదు… నేను మీకు ఆంటీని కాదు: అనసూయ
హైదరాబాద్: తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో నటి అనసూయ చాలా యాక్టివ్గా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో నెటజన్ల కామెంట్ల తనదైన స్టైల్లో సమాధానం చెబుతుంటారు. విజయ్ దేవరకొండను కోట్...
భర్త, ప్రియుడితో కలిసుంటానని కరెంట్ పోల్ ఎక్కిన మహిళ
లక్నో: ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అంగీకరించడంలేదని సదరు మహిళ కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
పాపికొండల అడవిలో అద్భుతం…
నల్లమద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార
బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్
జలధారా చెట్లను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ విషయం విన్నారా......
కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం
పాపికొండలు ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం
అరుదైన నల్ల మద్ది చెట్టు
ఈ చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వెల్లడి
కింటుకూరు: గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద అరుదైన వృక్షాన్ని...
గోవాలో అదృశ్యమైన నేపాల్ మేయర్ కూతురు!.. ఎలా దొరికిందంటే…
ఆమె పేరు ఆర్తీ హమాల్. నేపాల్ లోని ధంగదీ సబ్ మెట్రోపాలిటన్ నగరానికి మేయర్ అయిన గోపాల్ హమాల్ కుమార్తె. ఆర్తీ పనాజీలోని ఓషో ధ్యాన కేంద్రం సభ్యురాలు. తరచూ గోవాకు వచ్చి...