Home Search
సోమేశ్కుమార్ - search results
If you're not happy with the results, please do another search
మాజీ సిఎస్ సోమేశ్కుమార్కు వారెంట్ జారీ..
హైదరాబాద్: రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు వారెంట్ జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్ కు సంబందించిన వ్యవహారంలో పలు మార్లు హాజరు కావాలని కోర్ట్...
విధుల్లో చేరిన సిఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్ : ఇక్రిశాట్ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొనడానికి కెన్యా రాజధాని నైరోబికి గత వారం వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్కుమార్ విధులకు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న...
కొత్త సిఎస్ సోమేశ్కుమార్
నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి...
అసెంబ్లీలోనే బండారం బయటపెడతాం
మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ...
ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా నగరం: బండి సంజయ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
డిజిపిపై పునరాలోచన
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డిఒపిటిని పురమాయించి మరో అడుగువేయక ముందే రాష్ట్రానికి కొత్త డిజిపిని నియమించనున్నట్లు తెలిసింది. క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో క్యాట్...
సిఎస్ రిలీవ్
తెలంగాణకు సోమేశ్కుమార్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు
ఆ వెనువెంటనే రిలీవ్ చేస్తూ డిఒపిటి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం
రాష్ట్ర విభజన సమయంలో ఎపికి సోమేశ్
కేటాయింపు క్యాట్ను ఆశ్రయించి
తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్
క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని
హైకోర్టును...
ఈనెల 18 నుంచి రెండవ విడత కంటి వెలుగు
మెదక్: అంధత్వంతో బాధపడుతూ రంగుల ప్రపంచాన్ని అస్వాదించలేని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య...
రక్షణ భూములివ్వండి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ భేటీ అయ్యారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి...
సాగునీటి నిర్వహణ, మరమ్మతు పనులను జిఎస్టి నుంచి మినహాయించాలి
మన హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సాగునీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జిఎస్టి నుంచి మినహాయించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ...
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
వారంలో గ్రూప్ 2 నోటిఫికేషన్..?
హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వారంలో వెలువడే అవకాశం ఉంది. తరువాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం....
పథకాల అమలులో అగ్రస్థానంలో నిలపాలి
సిద్దిపేట అర్బన్: పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. బుదవారం జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి జగిత్యాల వెలుతున్న రాష్ట్ర...
గ్రూప్-2, 3 నోటిఫికేషన్లకు కసరత్తు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెలలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇప్పటికే 9,168 గ్రూప్- 4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఈనెల...
కొలువుల కొండ
మరో 16,940 పోస్టులకు త్వరలో అనుమతులు
డిసెంబర్లో నోటిషిషన్లు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఉద్యోగ నియామకాలపై టిఎస్పిఎస్సి ఛైర్మన్, అధికారులతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 16,940 పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం...
ప్రధాని పర్యాటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో వివిధ శాఖల అధికారులతో ఆయన...
రాష్ట్రంలో 14 మంది అదనపు కలెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో 14 మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్లుగా ఐఎఎస్ అధికారులు అపూర్వ్ చౌహాన్ (జోగులాంబ-...
పోక్సో చట్టం.. మరింత కఠినంగా అమలు
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్
హైదరాబాద్ : పోక్సో చట్టాన్నీ పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
సిఎస్కు సిఎం పిలుపు
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం
చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్,
వ్యవహారాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అరవింద్ కుమార్, నీటి పారుదల శాఖ స్పెషల్
చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, డిజిపి...
విఆర్ఏల సమ్మె విరమణ
సిఎస్ సోమేశ్ కుమార్తో చర్చలు సఫలం మునుగోడు ఉప ఎన్నిక
తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ నేటి నుంచి విధుల్లోకి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంతో విఆర్ఎల చర్చలు సఫలమయ్యాయి. 80...