Friday, May 3, 2024

ముక్కు ద్వారా టీకా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్ సైన్సెస్, గురునానక్ ఆస్పత్రి, హర్యానాలోని ఇన్‌క్లెన్ ఆస్పత్రిలో ఆ ట్రయల్స్ చేపట్టనున్నారు. రెండు, మూడు దశల ట్రయల్స్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఎథిక్స్ కమిటీ అనుమతించిన తరువాతనే ట్రయల్స్ ప్రారంబం అవుతాయి. ముక్కు ద్వారా వేసే టీకాకు తొలిదశ క్లినికల్ ట్రయల్ జూన్‌లో ముగిసింది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య హెల్తీ వాలంటీర్లలో ఆ ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ నిర్వహించింది.

AIIMS to trials of Bharat Biotech’s Nasal Corona vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News