Sunday, April 28, 2024

ఎపిలో కొత్తగా 6,617 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 6617 new COVID-19 cases

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01,544 సాంపిల్స్ ని పరిక్షించగా 6,617 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారింపబడ్డాయి. అదే సమయంలో 57 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా మరో 10,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 71,466 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 17,43,176 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ఇప్పటివరకు 18,26,751 మందికి కరోనా సోకింది. నేటి వరకు రాష్ట్రంలో 2,07,36,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎపిలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉందని వైద్యులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,397 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు రికార్డు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News