Sunday, April 28, 2024

పీజిటీ, టిజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : సదాశివనగర్ మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్,జూనియర్ కళాశాల లో పీజీటీ, టిజీటీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భానుమతి సోమవారం తెలిపారు. పిజిటి, జువాలజి, బోటనీ ఇంగ్లీష్, తెలుగు 2 టీజీటీ హింది, తెలుగు పోస్టులకు పీజీ మరియు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళ, బుద వారాల్లో డెమో ఇంటర్యూ ద్వారా ఎంపిక చేయబడుతుందని పేర్కొన్నారు. వీరికి వేతనం 18 వేల రూపాయలు చెల్లించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News