Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదం: చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందారు. గత ఆదివారం మండలంలోని గాంధీ నగర్ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఏఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఏఎస్ఐ హరిలాల్ పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ASI Dies after road accident in Bhupalpally
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News