Thursday, May 2, 2024

అసోంలో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

Assam Assembly Election 2021

దిస్పూర్: అసోంలో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.86 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అసోం తొలి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా పోలింగ్ గంటకు పొడిగించారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించబడనున్నాయి.

Assam Assembly Election 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News