Saturday, May 18, 2024

రెండో టీ20: భారత్ లక్ష్యం 195

- Advertisement -
- Advertisement -

సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. మాథ్యూ వేడ్‌(58) మెరుపు అర్ధశతకంతో చెలరేగాడు. స్టీవ్‌ స్మిత్‌(46), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(22), హెన్రిక్స్‌(26) రాణించగా.. చివర్లో‌ స్టాయినీస్‌(16) మెరుపు బ్యాటింగ్ చేశాడు.దీంతో ఆసీస్, భారత్ జట్టుకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. శార్దుల్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

AUS Setup 195 Runs Target against IND in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News