Saturday, April 27, 2024

కరీంనగర్ లో బిజెపికి బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్‌లో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. బిఆర్‌ఎస్‌లోకి ఐదుగురు కార్పొరేటర్స్ చేరారు. మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో ఐదుగురు కార్పొరేటర్స్ చేరారు. దీంతో బిజెపి ఎంపి బండి సంజయ్ కు ఎదురుదెబ్బతగిలింది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపి నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్  మెజార్టీతో ఎంఎల్ఎలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: సురేష్ గోపి వెకిలి చేష్టలు: మహిళా జర్నలిస్టుకు క్షమాపణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News