Saturday, April 27, 2024

తెలంగాణలో అగ్రనేతల పోటాపోటీ క్యాంపెయిన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ లో మకాం వేశారు. తూప్రాన్, నిర్మల్ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు మోడీ. మక్తల్, ములుగు, భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొని, సాయంత్రం కూకట్ పల్లి లో రోడ్ షో నిర్వహించనున్నారు. అటు నాలుగు నియోజకవర్గాల్లో యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, కల్వకుర్తి సభల్లో పాల్గొని, ఎల్బీనగర్, కుత్భుల్లాపూర్ రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News