Thursday, May 2, 2024

సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి: బొండా ఉమ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని టిడిపి నేత బొండా ఉమ ఆరోపణలు చేశారు. విలువైన భూములను సిఎం జగన్ ప్రభుత్వం దోచేస్తుందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు లక్షల ఎకరాలను నిషేధిత జాబితాల్లో పెట్టారన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించటం కోసం సెటిల్మెంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. 22ఎలో రెండు లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. అన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎపి ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News