Friday, May 3, 2024

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిల సమక్షంలో కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మదనాపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాక బాల నారాయణ, బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 13వ వార్డ్ కౌన్సిలర్ పి. రామ్మోహన్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డిలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News