Wednesday, May 8, 2024

తిమ్మాపూర్ లో కారు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bike: Young woman killed

 

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. బాలికపైకి కారు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాల ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News