Friday, May 3, 2024

ఈ నెల 24న సూర్యాపేట జిల్లాకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 24 వ తేదీన సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరు కార్యాయాలన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు, నూతనంగా నిర్మించబడిన మెడికల్ కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News