Friday, May 3, 2024

కోర్టుకిచ్చే నివేదికను ఎందుకు లీక్ చేశారు: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

EC 24-hour ban on Mamata Banerjee campaign

కోల్‌కతా: కోర్టుకిచ్చే నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎందుకు లీక్ చేసిందని సిఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక ఇచ్చింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక బహిర్గతం కావడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా మర్డర్లు, అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News