Thursday, May 2, 2024

ఢిల్లీలో థర్డ్ వేవ్ మొదలైంది: మంత్రి సత్యేంద్ర జైన్

- Advertisement -
- Advertisement -

Delhi Reports 10k Corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ అన్నారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లోనే 10వేల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఢిల్లీలో కరోనా పాజిటీవ్ రేటు 8.37కు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తోన్న ఢిల్లీ సర్కారు తాజాగా మరికొన్ని ఆంక్షలను విధించింది. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ ఢిల్లీ ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించింది.

Delhi Reports 10k Corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News