- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 4.0 తీవ్రతగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు
వెల్లడించింది. పాకిస్తాన్ లోని రాజన్ పూరన్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Earthquake of 4.0 Magnitude hits Delhi
- Advertisement -