Thursday, May 2, 2024

మహబూబాబాద్‌లో యువకుడిని చంపి…. మృతదేహాన్ని ఇంటి ముందే పడేశారు…

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లిలో దారుణ హత్య చోటుచేసుకుంది. యువకుడు ఉమర్‌ను దుండగులు హత్య చేశారు. ఉమర్ మృతదేహం అతడి ఇంటి ముందే పడేసి దుండగులు వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉమర్‌కు భూతగాదాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. చంపి మరి ఇంటి దగ్గర పడేయాల్సిన అవసరం ఏముందని గ్రామస్థులు వాపోతున్నారు.

Also Read:  సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాజస్థాన్ తో కీలక పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News