Wednesday, May 8, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 37 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జాక్ క్రాలే హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఇంకా భారత జట్టు 229 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోయ్‌రూట్ 16 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అక్షర పటేల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ డకెట్(28), రెహాన్ అహ్మాద్(23), ఓలీ పోప్(23) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా అక్షర పటేల్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News