Monday, May 13, 2024

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Family Members commit suicide in AP

అమరావతి: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎర్రగుంట్ల గ్రామంలో రామ కృష్ణ(43)-రాజేశ్వర (38) అనే దంపతులు తన కూతురు దేవేంద్రకు (14) విషగుళికలు ఇచ్చిన అనంతరం వారు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక కారణాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News