Monday, April 29, 2024

రేగలగడ్డలో విషాదం…. తల్లీ కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide by jumping into a well with two sons

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్రిపూడి మండలం రేగలగడ్డలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బావిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అశ్విని(25), చిన్నక్క(50)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని మర్రిపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News