Sunday, April 28, 2024

వేధింపులతో యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Women commit suicide with eve teasing

 

మైలార్ దేవ్‌పలి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచ మహిళ దినోత్సవం రోజే యువతి ఉరేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక యువతి లిజా ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా లిజాను ప్రేమ పేరుతో అష్రాఫ్ అనే యువకుడు వేధిస్తున్నాడు. లిజా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అష్రాఫ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News