Thursday, May 2, 2024

కృష్ణ జిల్లాలో ప్రమాదం: తండ్రి, కుమారై మృతి

- Advertisement -
- Advertisement -

Father daughter killed Road Accident in Krishna district

అమరావతి: కృష్ణ జిల్లా వత్సవాయి మండలం బీమవరంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బైకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారై అక్కడికక్కడే మృతి చెందారు. భార్య, మరో కుమారైకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బైక్ పై దంపతులతో పాటు ఇద్దరు కుమారైలు ప్రయాణిస్తున్నారు. బాధితులను నాగాయలంక వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు  చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Father daughter killed Road Accident in Krishna district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News