Thursday, May 2, 2024

భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోలు హతం

- Advertisement -
- Advertisement -

Five maoist dead in Gadchiroli

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు.  ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, విప్లవ సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News