Friday, May 3, 2024

ఐదు వాహనాలకు నిప్పంటించిన మావోలు

- Advertisement -
- Advertisement -

Five vehicles fired by Maoist in Chhatishgarh

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఆదివారం విధ్వంసం సృష్టించారు. మింగాచెల్ దగ్గర నిర్మాణ పనుల్లో ఉన్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. కూలీలతో పాటు కాంట్రాక్టర్లలను బెదిరించినట్టు సమాచారం. రహదారి పనులను వ్యతిరేకిస్తూ వాహనాలను ధ్వంసం చేశారు. బీజాపూర్ డివిజన్ మావోలు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News