Thursday, May 2, 2024

తిరుమలలో గరుడసేవ రద్దు…

- Advertisement -
- Advertisement -

తిరుమల: మంగళవారం టిటిడి పాలకమండలి సమావేశం కానుంది. టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై పాలకమండలి చర్చించనుంది. మంగళవారం శ్రీవారి సౌర్ణమి గరుడసేవ రద్దు చేయనున్నారు. అధ్యయనోత్సవాల కారణంగా పౌర్ణమి గరుడ సేవల రద్దు చేయనున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీవారిని 69,294 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.1 కోట్లుగా ఉందని టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News