Thursday, May 2, 2024

తిరుపతి శ్రీ గోవింద రాజు స్వామిని దర్శించుకున్న గవర్నర్..

- Advertisement -
- Advertisement -

Gov Tamilisai visit Tirupati Govindaraja Swamy Temple

తిరుమల: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వేదపండితులు గవర్నర్ తమిళిసైకి ఆశీర్వాదవచనాలను అందజేశారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారిని కూడా గవర్నర్ దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం నిమిత్తం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు.

Gov Tamilisai visit Tirupati Govindaraja Swamy Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News