Sunday, January 26, 2025

మేడారం జాతరలో విధులు.. హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు.  సిరిసిల్ల జిల్లా గంబీరరావు పేట మండలం పిఎస్ లో బి రమేష్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.  టెంపుల్ ఎగ్జిట్ గెట్ నందు విధులు నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం 06:00 గంటల సమయంలో గుండె పోటుతో చనిపోయాడు.
మృత దేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News