Thursday, May 2, 2024

రాష్ట్రపతికి స్వాగతం పలికిన నగర మేయర్

- Advertisement -
- Advertisement -

Hyderabad mayor welcomed the president

 

హైదరాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్టులో భారత రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ని గవర్నర్ తమిళ సై , సీఎం కేసిఆర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో కలిసి స్వాగతం పలికిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర సీపీ సీపీ ఆనంద్ ఆనంద్ తదితరులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News